కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మీయ భరోసా పథకం మొదలు కాకముందే ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును మాత్రం గాలి�
వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత నాలుగేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలను తీసుకువ
భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఏడైందంటే చాలు నింగి నుంచి నేలపై నిప్పులు చెరుగుతున్నాడు. మే నెలలోని ఉష్టోగ్రతలు ఏప్రిల్లోనే నమోదవుతుండడంతో, ప్రజలు బెంబేలెత్తుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. గత రెండేండ్లుగా ఉపాధి హామీ పథకంలో గతంలో ఎన్నడూలేని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో పని దినాలు పెరిగాయి. మూడు నెలల్లో సుమారు నాలుగు లక్షల పని దినాలు అధికంగా కల్పించారు. జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 131శాతం పని దినాలు పూర్తయ
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు రాక పస్తులు ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారికి వేతనాలే ఇవ్వలేదు. మార్చి నెల కూడా రానే వచ్చింది. ఇది క
పట్టణం నుంచి వచ్చిన వారికి పని భరోసా 31 వేల కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు వారం రోజులుగా సొంతూళ్లకు మరింతమంది ప్రతి రోజూ ‘ఉపాధి’ పొందుతున్నవారు 18,00,000 హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ ప్రజలకు ‘ఉపాధ