CM Siddaramaiah: ముడా స్కామ్ కేసులో.. సీఎం సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో విచారణనను నిలిపివేయాలని ఆయన వేసిన పిటీషన్ను హైకోర్టు కొట్టిపారేసింది. ఆ కేసులో సీఎంను కూడా విచారించాలని గవర్న�
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసచార్ శ్రీషానంద గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన రెండు వ�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా భూ కేటాయింపు కుంభకోణంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన భార్య పార్వతికి స్థలాల కేటాయింపు 2020లో బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఇంతకాలం స�
French fries | కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ జంటకు ఇటీవలే బిడ్డ జన్మించింది. దాంతో కాన్పు తర్వాత భార్య ఆరోగ్యం విషయంలో భర్త పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందులో భాగంగా పౌష్టికాహారం మాత్రమే తీసుకోవాలని భార్యకు సూ�
మాజీ భర్త నుంచి భారీగా మనోవర్తి పొందాలనుకున్న మహిళకు కర్ణాటక హైకోర్టు మహిళా న్యాయమూర్తి గట్టి షాక్ ఇచ్చారు. ‘అంత సొమ్ము కావాలంటే ఆమెనే సంపాదించుకోమనండి’ అని ఆమె తరపు న్యాయవాదికి చెప్పారు.
Muda Case | మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూకుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది. ముడా నుంచి తన భార్యకు అనుచితంగా లబ్ధి కలిగించినట్లు ఆరోపణలున్నాయి.
Actor Darshan | అభిమాని హత్యకేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నటుడు దర్శన్ తూగుదీప కోర్టును ఆశ్రయించారు. జైలులో భోజనం తనకు అరగడం లేదని.. బరువు సైతం తగ్గిపోయానని.. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వా�
ఎన్నికల మ్యానిఫెస్టోలో తాయిలాలను ప్రకటించే రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. మ్యానిఫెస్టోల్లో పొందుపరిచే వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందకు రావని స్పష్టం చేసింది.
కర్నాటక హైకోర్టులో ఏప్రిల్ 8న ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బధిరురాలైన సారా సన్నీ అనే న్యాయవాది సంజ్ఞల (సైన్ లాంగ్వేజ్) ద్వారా తన వాదనలు వినిపించింది. సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సాయంతో సారా తన వాద
కర్ణాటక హైకోర్టులో బుధవారం ఊహించని ఘటన అందర్నీ షాక్కు గురిచేసింది. కోర్టు హాల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ అంజారియా ఎదుట ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
పరువు నష్టం కేసుల్లో రాజకీయ పార్టీలు విచారణను ఎదుర్కొనవలసిందేనని కర్ణాటక హైకోర్టు చెప్పింది. కంపెనీలు, ప్రభుత్వాలు వంటి వాటికి వ్యక్తిత్వాన్ని ఆపాదించడం సాధారణ విషయమేనని తెలిపింది.
CM Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. 2022లో నిరసనకు సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలపై చర్యలకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్ట�
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య (34) మళ్లీ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరా�