ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ
కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేశ్ లాకప్డెత్లో రాజకీయకోణం ఉందా? బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ను ఓ కేసులో ఇరికించాలని కొందరు చూశారా? అతని పేరు చెప్పించే క్రమంలో థర్డ్ డిగ్రీకి పాల్పడ�
కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాప
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
సీఎం రిలీఫ్ఫండ్ అవినీతి కేసులో పోలీసులు రిమాండ్కు తరలించిన కర్ల రాజేశ్ హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రాజేశ్ మృతి విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని, �