ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
నలుగురు అరెస్టు | రెమిడెసివిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను కరీంనగర్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
మంత్రిని కలిసిన గొండు నాయకపు కులస్తులు | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు ఆదివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ను
కరీంనగర్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, ఇతరులు మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో వివరిస్తున్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ప్రయాణాల�
జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ శశాంక కరీంనగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్�
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సీపీ కమలాసన్రెడ్డితో కలిసి నిఘా నేత్రాలు ప్రారంభ గన్నేరువరం, ఏప్రిల్ 7: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో నేరాలు తగ్గి, ప్రజలు సురక్షితంగా ఉంటారని ఎమ్మెల్యే రసమయి �
మానకొండూర్ రూరల్ : కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని ‘విజ్ఞాన్ ప్రసార్ ’ ఐఐసీటీ హైదరాబాద్లో ఏప్రిల్ 8న నిర్వహించనున్న ‘సైన్స్ కమ్యూనికేషన్ పాపులరైజేషన్�
ఎగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం23 అడుగులకు చేరిన కాళేశ్వర జలాలుఆయకట్టు రైతుల్లో ఆనందంసిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 1 : ‘నీరు పల్ల మెరుగు’ అనే నానుడిని తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’ �
2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిసంక్షోభంలోనూసత్తా చాటిన సంస్థగోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలి
రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు క�