కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురు�
కరీంనగర్, మే 30 (నమస్తే తెలంగాణ) : దేశానికి అవసరమైన పంటలు పండించే స్థాయికి తెలంగాణ రైతులు ఎదుగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అందించే సలహాలు, సూచనలు పాటిం�
Karimnagar | గన్నేరువరం మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని గుండ్లపల్లిలో కట్టుకున్న భర్తను భార్య హత్యచేసింది. గుండ్లపల్లికి చెందిన పెనుగొండ లక్ష్మి, వెంకట్రెడ్డి.. భార్యాభర్తలు.
కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
ఆర్ఎఫ్సీఎల్కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఉత్తర్వులు రామగుండంపై విషం చిమ్ముతున్న కర్మాగారం అనారోగ్యం బారిన చుట్టపక్కల గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే కోరుకంటి ఫిర్యాదుతో రంగంలోకి పీసీబీ ఎరువు�
కరీంగనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం మత ఘర్షణల పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి �
గ్రామీణ కేంద్ర క్రీడాప్రాంగణాల కోసం అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర
కరీంనగర్ : స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ అన్నారు. పారదర్శకంగా ప్రభ�
రంగంలోకి రవాణాశాఖాధికారులు ప్రత్యేక బృందాల ఏర్పాటు నేటి నుంచి విస్తృత తనిఖీలు ఇసుక దందాపై ప్రత్యేక నజర్ ఓవర్లోడ్ ఉంటే సీజ్ గ్రానైట్ యజమానులకు సైతం నోటీసులు జారీ చేయాలని నిర్ణయం డబ్బులు వసూలు చేస్
కొత్తగా 50 బెడ్స్తో అదనపు విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోరుకంటి పారిశ్రామిక ప్రాంతంలోని ఖని దవాఖాన సరికొత్తగా మారుతున్నది. సకల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే 125 పడకలతో రోగులకు సేవలందిస్తు
పాల్గొననున్న 8 ఉమ్మడి జిల్లాల జట్లు కరీంనగర్లో ప్రారంభ వేడుకలు క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీ ఆగమరావు కొత్తపల్లి, మే 24: కరీంనగర్లో జోగినపల్లి జగన్మోహన్రావు స్మారక రాష్ట్రస్థాయి టీ-20 క్రి