కరోనా బాధిత తల్లిదండ్రుల పిల్లల కోసం ట్రాన్సిట్ హోమ్స్ 18ఏళ్లలోపు బాలబాలికల సంరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్కు పాజిటివ్ వస్తే కోలుకునే వరకు చూసుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఆరు వ�
పేదల ఆకలి తీరుస్తున్న కరీంనగర్ బల్దియామంత్రి కేటీఆర్ ఆదేశాలతో మధ్యాహ్నం పూర్తి ఉచిత భోజనంనగరంలోని మూడు సెంటర్లలో నిత్యం 900 మందికి మీల్స్రోజుకు 22,500 భారమైనా అన్నార్తులకు భరోసా ఆపత్కాలాన కరీంనగర్ బల్�
కరీంనగర్ : రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కరీంనగర్ కలెక్టర్ కె. శశాంకా ఆదేశించారు. పలు శాఖల ఉన్నతాధ�
కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది
కరీంనగర్ : కొవిడ్-19పై పోరాటంలో మాల్యాల మండలానికి చెందిన దమ్మయపేట దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో గ్రామంలో
కరీంనగర్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిల
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిరోజు లాక్డౌన్ విజయవంతమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు లాక్డౌన్ అమల్లోకి రాగానే ప్రధాన రహదారులతో పాటు అన్ని వీధుల్లో జనసంచారం బంద్ అయింది. ప్ర
కరీంనగర్ కార్పొరేషన్, మే 9 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకొవాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఆదివారం కర�
వీణవంక జడ్పీటీసీ భర్తకు నోటీసులు | కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచ
ఈటల | వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు తిప్పరపు సంపత్ హుజురాబాద్లో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
కరీంనగరలో వ్యాక్సిన్ కోసం ఆందోళన కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరీంనగర్ జిల్లాలో వ్యాక్సిన్ కొరతపై ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. డిమాండ్కు తగ్గ సప్లయ్ లేదని అధికారులు చెబుతుం�
టీఆర్ఎస్| రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఎమ్మెస్సార్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.