కెనాల్ పనులను త్వరగా పూర్తిచేస్తాంభూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం చెల్లిస్తాంరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్19.04 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల నిర్మాణాలకు శంకుస్థాపన56 మందికి కల్యాణ లక్ష్మ�
కొత్తపల్లి, నవంబర్ 8: తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్నదని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�
ధర్మారం, నవంబర్ 8: ధర్మారం మండలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను గడువులోగా పూర్తి చేయించాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయ
నేటి నుంచి 11 వరకు గ్రామసభలుఅదేరోజు నుంచి అర్జీల స్వీకరణ2005కి ముందు సాగులో ఉన్న వారే అర్హులురాజన్న సిరిసిల్ల, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంపై సర�
ధర్మపురి, నవంబర్7: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ధర్మపురి క్షేత్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. ఆలయం అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు �
రైతులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదుచివరి గింజ వరకూ కొంటాంఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర, నవంబర్ 7 : మద్దతు ధర అడిగినందుకు రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇ�
కార్పొరేషన్, నవంబర్ 7: ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని 18ఏండ్లు నిండిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ ఎం.వీరబ్రహ్మయ్య సూచించారు. ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి నగరంలో
కరీంనగర్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు కలుగకుండావేగవంతం గా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ అధికారులు, మిల్లర్లను ఆదేశించా�
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుమన్నెగూడెం, వెంకట్రావుపేటలో రైతు వేదికలు ప్రారంభంరూ. 20 లక్షల నిధులతో నిర్మించే గోడౌన్కు భూమి పూజమన్నెగూడెంలో ఈత వనం పరిశీలన మేడిపల్లి, నవంబర్ 7 : రైతు వేదికల్లో పంట మార్ప