కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోరు తుది అంకానికి చేరింది. గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది, టీచర్ స్థానానికి 15 అభ్యర్థులు పోటీ పడుతుండగా, నిన్నటిదాకా నాలుగు ఉమ్
డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేసి ఫిర్యాదు చేయగానే, వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ అధికారులను ఏఎస్పీ చంద్రయ్య ఆదేశించారు