Army chief Upendra Dwivedi: ఆపరేషన్ సింధూర్తో పాకిస్థాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. కార్గిల్ యుద్ధ సంస్మరణం సందర్భంగా ద్రాస్లో జరిగిన విజయ్ దివస్ కార్యక్
కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు అర్పించిన అమరులకు దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న పాక్ కుట్రలను తమ తెగువతో ఇండియన్ ఆర్మీ అడ్�
కార్గిల్ యుద్ధం అనంతరం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిన తరహాలోనే పహల్గాం ఉగ్ర దాడిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి ప్రక్రియ ఏదైనా తీసుకుంటుందా అని కాంగ్రె స్ ప్రశ్నిం
మెదక్ జిల్లా నిజాంపేట మం డలం తిప్పన్నగుల్లకు చెందిన రిటైర్డ్ సైనికుడు సిద్దిపేట ఎల్లం దేశం కోసం ప్రాణాలను లెక్క చేయలేదు. ఆయన కార్గిల్ యుద్ధ్దంలో పా ల్గొని ఎడమ కాలికి బుల్లెట్ దిగడంతో గాయపడ్డారు.
Kargil War | తాను పెండ్లయిన రెండు రోజులకే విధుల్లో చేరినట్టు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ మల్లేపల్లి రాజేందర్రెడ్డి తెలిపారు. ఆర్మీలో 14 ఏండ్లపాటు సేవలందించినట్టు చెప్పారు.
Tashi Namgyal | సరిగ్గా 25 ఏండ్ల క్రితం భారత్, పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాక్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది.
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్ల�
గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఓలాద్రి మల్లారెడ్డి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పెరిగాడు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళంలో చేరాడు. రాజస్థాన్, జమ్ముకాశ్మీర్�
భారత్కు వ్యతిరేకంగా కార్గిల్లో యుద్ధం చేయాలనే తలంపును వ్యతిరేకించినందుకే తనను పదవి నుంచి తొలగించారని, దేశం నుంచి వెళ్లగొట్టారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చెప్పారు.
భారత వైమానిక దళానికి చెందిన కార్గిల్ అమరుడు, సార్జెంట్ పీవీఎన్ఆర్ ప్రసాద్ భార్య అనురాధకు వాయుసేన శౌర్య పతకానికి సంబంధించి నెలవారీ భత్యాన్ని అందించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ డైరె�
India Vs Pakistan | భారతదేశ గౌరవం, ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం నియంత్రణ రేఖ (LoC) దాటేందుకు సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తెలిపిన విషయం తెలిసిందే. రాజ్నాథ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్�
కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం, అమర సైనికుల త్యాగానికి గుర్తుగా జరుపుకొనే కార్గిల్ విజయ్ దివస్ వేడుకులకు దేశం సిద్ధమైంది. నేడు(జూలై 26) జరుగనున్న 24వ కార్గిల్ విజయ దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్�