భారత్కు తొలి ఐసీసీ కప్పు అందించిన కపిల్ దేవ్ను నేను తీర్చిదిద్దానని ఇప్పటికీ చెప్పుకోను అని లెజెండరీ కోచ్ గురుచరణ్ సింగ్ అన్నాడు. భారత క్రికెట్కు విశేష సేవలు అందించనందుకు ఆయన ఈమధ్యే ప
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం
Kapil Dev | టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ గత శుక్రవారం ఢిల్లీ నుంచి రూర్కీలోని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. పంత్ కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి.
పంత్కు తీవ్ర గ
Hardik Pandya:పాకిస్థాన్తో జరిగిన సూపర్ 12 మ్యాచ్లో ఇండియా స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ(82 నాటౌట్) క్లాసిక్ ఇన్నింగ్స్తో పాటు హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) కూడా కీలక ఇన్నింగ్స్ ఆ�
Kapil Dev | ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ టోర్నీ మొదలైంది. టీమిండియా ఈ నెల 23న చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనున్నది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా
టీమిండియా మాజీ దిగ్గజం కపిల్ దేవ్ యూ టర్న్ తీసుకున్నాడు. కోహ్లీని టీ20 జట్టు నుంచి ఎందుకు తొలగించరు? అంటూ కొంతకాలం క్రితం షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్.. పాకిస్తాన్తో మ్యాచ్ తర్వాత కోహ్లీ ఫామ్పై ఎలా�
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న టీ20 ఫ్రాంచైజీ లీగ్లతో సంప్రదాయ క్రికెట్కు పెనుముప్పు పొంచి ఉందని భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులను గమనిస్తుంటే ప్రస్తుతం క్రికెట్.. యూర�
పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ విమర్శల జడివానను ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అండగా నిలిచాడు. భారత క్రికెట్ కు కోహ్లీ చేసింది తక్కువేమీ కాదని.. అంతర్జా�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బ�
ఇంగ్లండ్ తో జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు భారీ షాక్. భారత జట్టు సారథి రోహిత్ శర్మ ఇంకా కరోనా నుంచి కోలుకోకపోవడంతో అతడు ఈ టెస్టు నుంచి దూరమయ్యాడు. రోహిత్ స్థానం�