ఉమ్మడి జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ఊరూరా సందడిగా సాగుతున్నది. ఉచితంగా కంటి పరీక్షలు చేయడంతోపాటు కండ్లద్దాలు, మందులు అందిస్తుండడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎంపీపీ శశికళ అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట
ప్రపం చ రికార్డు లక్ష్యంగా ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం రెట్టింపు జోష్తో కొనసాగుతున్నది. 48 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య దాదాపు 98 లక్షలుగా నమోదైంది. ఈ లెక్కన మంగళవారం లేదా బుధవారంత�
జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. కంటివెలుగులో భాగంగా ఇప్పటి వరకు 1,70,789 కంటి పరీక్షలు చేపట్టామని డీఎంహెచ్ఓ డాక్టర్ కావూరి మల్లికార్జునరావ
తెలంగాణలో అంధత్వ నివారణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం శివనగర్ భూపేశ్నగర్లో కంటివెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించార�
బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించిన్నట్లు వైద్యరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 15,694 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వై�
గ్రామాల్లో కంటి వెలుగు శిబిరాలకు హాజరై కంటి పరీక్షలు చేయించుకుంటున్న ప్రజల్లో 30% మందికి ఉచితంగా కంటి అద్దాలు అందేలా వైద్య సిబ్బంది చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పాల్వన్ కుమార్ అన్నా�
అంధత్వ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి తల్లారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమంల