కన్నెపల్లి(లక్ష్మీ) పంప్హౌస్ సందర్శనకు ఆదివారం కేటీ ఆర్ రాగా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం వద్ద మాజీ స్పీకర్ సిరికొండ మధుసూద నాచారి వాహనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొం�
జయశంకర్ భూపాలపల్లిలోని కన్నెపల్లి పంప్హౌస్ సందర్శన కు వచ్చిన కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్ పూర్ నియోజకవర్గకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యత
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం ఉద్యమకాలం నాటి దృశ్యాలు కనిపించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన భీతావహ పాలన సన్నివేశాలను మరోసారి కాంగ్రెస్ సర్కారే కండ్లగట్టింది. స్వరాష్ట
KTR | కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన వరం అని కేటీఆర్ అన్నారు. రేవంత్ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని విమర్శించారు. కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపిస�
KTR | ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్ల సమాహారం, 21 పంప్హౌస్లు, సబ్స్ట�
KTR | నీళ్లున్నా ఇవ్వకుండా రైతులకు కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చని తెలిపారు.
‘ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లు అందుతాయి. అయినా మోటర్లు ఆన్ చేయడం లేదు. ఇకనైనా మోటర్లు ఆన్ చేయాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీటిని కూడా ఎత్తిపోయకుండా గతానికి మించి పంటలు పండించామని గత సీజన్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్హౌస్కు బీఆర్ఎస్ బృందం నేడు రానున్నది. సోమవారం ఉదయం 10గంటలకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �