ఏ బరాజ్ మూయకున్నా దేవాదుల తరహాలో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులే చెప్తున్నారు. అయినా నీ బుర్రకెక్కడం లేదు’ అని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ డాక్టర
పంటలను నీళ్లతో కాకుండా రక్తంతో పారిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మీడియా సాక్షిగా చెప్పడం ఆయన క్రూర మనస్తత్వానికి నిదర్శమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలకు నీళ్లు ఇవ్వడం చేతగాక.. ప్రతిపక్ష నేతల
KTR |ఒకవైపు నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే.. రేవంత్ రెడ్డి ఏమో మా మీద కోపంతో నీళ్లు ఉన్నా కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్�
Revanth Reddy | కన్నెపల్లి నుంచి కాళేశ్వరం నీటిని ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖమ్మం జిల్లా మధిర వేదికగా తేల్చిచెప్పారు. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ మరో అడ్డగోలు ప్రచారాన
Kaleshwaram | కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే పరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రైతులను కష్టపెడుతూ ఆంధ్రపదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నది. గోదావరి నీటి వినియోగంలో పూర్తిగా సమైక్య రాష్ట్రంల
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శాపంలా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్పై ఉన్న ద్వేషంతో ప్రజలకు అ న్
Kannepalli Pump House | ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టి, తద్వారా పంటలు.. రైతుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ విశ్రాం�
తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
Kannepalli Pump House | ‘ఎల్ నినో ప్రభావం వల్ల వానలు లేవు. గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తరు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు�