Srisailam Temple | కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం తరఫున వినాయకుడికి అధికారులు మంగళవారం పట్టు వస్త్రాలు సమర్పి�
Ganesh Chaturthi 2025 | కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది. దాంట్లో వినాయకుడు వెలిశాడనీ.. బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం.
Kanipakam | కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశ�
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ శుక్రవారం తిరుమల శ్రీవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు.
రన్నింగ్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడం తో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.
అమరావతి : కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో స్వర్ణ రథాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద ప్రారంభించారు. ఆలయంలో ఉత్సవాల సమయంలో వినియోగించేందుకు స్వర్ణ రథాన్ని తయారు చేయించారు. కలశ పూజ, హోమం, పూర్ణాహుత�
అమరావతి: కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు. ఆలయంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి దర్శనం కల్పించనున్నట్టు ఆయన
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నాల్గొవ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసం�