కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని కోరారు. నాయకులను తయారు చేసిన కేంద్రం సత్తుపల్ల�
రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతిచోట రహదారి నిర్మిస్తామని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత జాతీయ రహదారులను నిర్మిస్తూనే ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ర�
ప్రతిరోజూ చేస్తున్న పనులను ఫోటోలతో సహా పంపించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జడ్పీ సీఈవో అప్పారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయాన్ని ఆదివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు
తరగతి గదిలో ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం కల్లూరులోని జూనియర్ కళాశాల, వైరా రైతువేదికలో నియోజక
వెయ్యి మీటర్ల జాతీయ పతాకం.. అంటే అక్షరాలా కిలోమీటర్.. 10 వేల మంది విద్యార్థులు, గ్రామస్తులతో ప్రదర్శన.. విహంగ వీక్షణం నుంచి చూస్తే రహదారిపై మువ్వన్నెల ముగ్గు వేసినట్లు అపురూప దృశ్యం.. అందుకు చక్కటి వేదికైంద�
కల్లూరు: కల్లూరుమండల పరిధిలోని కప్పలబంధం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి వీరారెడ్డి ఇటీవల మృతిచెందారు. సోమవారం నిర్వహించిన ఆయన సంస్మరణ సభకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్కిరెడ్�
కల్లూరు: తెలంగాణ ప్రభుత్వం కళాశాల విద్యకు పెద్దపీఠ వేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ కుతుంబాక శ్ర�
కల్లూరు:మండల కేంద్రమైన కల్లూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మహిళకు శస్త్రచికిత్స చేసి ఎనిమిది కేజీల కణితిని తొలగించిచారు వైద్యులు. ఈ సంఘటన గురువారం జరిగింది. మండల పరిధిలోని పెద్దకోరుకొండి గ్రామానికి చెం
కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గ�
కల్లూరు:తోటి స్నేహితుడు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడి తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.పేదరికంలో ఉన్నఅతనికి కష్టకాలంలో మేమున్నామంటూ ఆ గ్రామస్తులు, స్నేహితులు అండగా నిలిచారు. అతని చిక�
కల్లూరు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీలో కల్లూరువిద్యార్థి ఎంపికయ్యాడు. కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వేమిరెడ్డి మణికంఠరెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి �
కల్లూరు : చెరువులో దూకి ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పాత ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు మల్కాపురపు శ్రీనివాసరావు(42) గ్రామ స�
కల్లూరు: యువత మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని, వాటికి దూరంగా ఉండాలని సత్తుపల్లి జుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ యువరాజు అన్నారు. శనివారం చండ్రుపట్ల రోడ్లోని ప్రతిభ విద్యాలయంలో ఆ సంస్థ అధినేత లక�
కల్లూరు: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ ప�