Road Accident | ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండల పరిధిలో జాతీయ రహదారిపై ఒక యాసిడ్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.
AP CM Jagan | ఇంటింటికి ప్రభుత్వ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వా్నిదేనని , పొరపాటున చంద్రబాబు కూటమికి ఓటేస్తే పథకాలన్నీ రద్దు అవుతాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం దారుణం జరిగింది. అదే ఊరుకు చెందిన చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. అక్కడే కొందరు వ్యక్తులు నాట
లసపాకల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తరగతి గదుల్లో ఊపిరాడక చిన్నారులు కళ్లు తిరిగి పడిపోయారు. వీరిని సమీపంలోని ఓ ప్రైవేట్దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్న�
జిల్లాలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రైవేట్ హాస్పిటళ్లను ప్రజలు ఆశ్రయించడంతో అవి కిటకిటలాడుతున్నాయి.
కాకినాడ జిల్లావాసులను ఓ పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ పులి పంజాకు చిక్కి నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. పులి జాడ దొరక్కప