ఉగ్రవాద దాడి జరుగొచ్చని ముందే హెచ్చరించిన అమెరికా, ఐరోపా దేశాలు ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే పేలుళ్లు 60 మంది మృతి.. వందలమందికి గాయాలు మృతుల్లో పిల్లలు, విదేశీయులు, అమెరికా సైనికులు కర్జాయ్ ఎయిర్పోర
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ( Taliban ) రెచ్చిపోతున్నారు. కాబూల్లో ఆ దేశ మీడియాకు చెందిన ఓ రిపోర్టర్ను చితకబాదారు. టోలో న్యూస్కు చెందిన జియార్ యాద్ అనే జర్నలిస్టును తాలిబన్లు కొట్టారు. తొలుత
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల విజయం వెనుక కీలకపాత్ర పోషించింది పాకిస్థాన్, అక్కడి ఇంటెలిజెన్స్ సర్వీస్ ( Pakistan ISI ) అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత స్టీవ్ చాబోట్ ఆరోపించారు. తాలిబన్ల వ
పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొట
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.
ఫ్ఘనిస్థాన్( Afghanistan )లో భయానక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకొని దేశం వదిలి వెళ్లిపోవడానికి వేలాది మంది ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్పోర్ట్కు తరలివస్తున్నారు. వాళ్లను
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తిరిగి తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపెట్టి వెళ్లిపోయిన సంగతి తెలుసు కదా. తాజాగా ఆ దేశానికి చెందిన ఇద్దరు ఎంపీలు ఇండియాకు వచ్చారు.
Afghanistan | ఐఏఎఫ్ విమానంలో భారత్కు 168 మంది తరలింపు | ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు ద�