ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళనగా ఉంది. ఆ రాక్షస పాలనలో ఉండలేమంటూ వేలాది మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం వదిలి వెళ్లిపోతు�
కాబూల్: కాబూల్ ( Kabul ) విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు.. పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో అమెరికా ఓ భయానకమైన గందరగోళాన్ని సృష్టించిందని విమర్శించింది చైనా. 20 ఏళ్ల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడో పద్ధతి లేకుండా ఉపసంహరించడం వల్లే ఈ దుస్థితి న
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 36 మంది కేరళవాసులు ( Kerala ) చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చ�
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపీ శశి థరూర్ ( Shashi Tharoor ) చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదం సృష్టిస్తున్నది. తాలిబన్లతో మలయాళీ లింకు ఉన్నట్లు చెబుతూ ఆయన ఓ ట్వీట్ను పోస్టు చేశారు. ర
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడాన్ని రష్యా కూడా అధికారికంగా స్వాగతించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం.
పైన ఉన్న ఫొటోలోని మహిళను చూశారు కదా. ఈమె పేరు జరీఫా ఘఫారీ. ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తొలి అతి పిన్న వయసు, మహిళా మేయర్. ఇప్పుడా దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో వాళ్లు ఎలాగూ తనను చంపడానిక�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని ప్రజలు తాలిబన్ల పాలనకు ఎందుకు అంతలా భయపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియో ఓ నిదర్శనం. కాబూల్ ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఓ ఆఫ్ఘన్ పౌరుడి
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )ను మరోసారి తమ చేతుల్లోకి తీసుకున్న రెండు రోజుల తర్వాత తాలిబన్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అందరు ప్రభుత్వ ఉద్యోగులకు క్షమాభిక్ష పెట్టేశామని, అందరూ వచ్చి �
అమెరికా ఎయిర్ఫోర్స్కు చెందిన విమానంలో ఏకంగా 640 మంది ఆఫ్ఘన్లు ప్రయాణించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాలిబన్ల పాలనకు భయపడి దేశం విడిచి వెళ్లిపోవడానికి కొన్ని వేల మంది ఆఫ్
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan )లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. దీంతో కాబూల్లో ఉన్న ఎంబసీలన్నీ ఖాళీ అవుతున్నాయి. అక్కడ ఉన్న భ�