Afghanistan | భారత్ నుంచి కాబూల్కు ప్రతి రోజూ రెండు విమానాలు | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భారత్ ఇకపై రోజుకు రెండు విమాన సర్వీసులు నడిపేందుకు అమెరికా అనుమతించి�
కాబూల్: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ చేరుకొన్నారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు జిహాదీ, రాజకీయ నేతలను బరాదర్ కలవన
300 sikhs: ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి నుంచి తమ పౌరులను వెనక్కు తీసుకురావడం పొరుగు దేశాలకు సవాల్గా మారింది. భారత్, అమెరికా సహా
న్యూఢిల్లీ: కాబూల్ ( Kabul ) నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ఇవాళ మొదలైంది. వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానం రీఫ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకు వచ్చేందుకు వైమానిక దళం సీ-17 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచింది. అయితే కావాల్సినంత మంది భారతీయులు కాబూల్ విమానాశ్రయం చేరుకున్న త�
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి ఒక అమెరికన్ను తీసుకువస్తామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ( Joe Biden) తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ చరిత్రలోనే అత్యంత క్లిష్టమ
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నార�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక.. దాని టైర్లను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ సరిహద్దుల�
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�