న్యూఢిల్లీ: కాబూల్ ( Kabul ) నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ఇవాళ మొదలైంది. వైమానిక దళానికి చెందిన సీ-130జే ప్రత్యేక రవాణా విమానం బయలుదేరింది. దాంట్లో 85 మంది భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం ఆ విమానం రీఫ�
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకు వచ్చేందుకు వైమానిక దళం సీ-17 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచింది. అయితే కావాల్సినంత మంది భారతీయులు కాబూల్ విమానాశ్రయం చేరుకున్న త�
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి ఒక అమెరికన్ను తీసుకువస్తామని ఆ దేశాధ్యక్షుడు బైడెన్ ( Joe Biden) తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ప్రక్రియ చరిత్రలోనే అత్యంత క్లిష్టమ
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నార�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల రాక్షస పాలన నుంచి తప్పించుకోవడానికి ఎలాగైనా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నారు. అందుకే విమానంలో ఖాళీ లేక.. దాని టైర్లను పట్టుకొని వేలాడుతూ అయినా దేశ సరిహద్దుల�
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్లో అడుగుపెట్టిన మరుక్షణమే దేశం విడిచి పెట్టి వెళ్లిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలిసారి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం యూఏఈ రాజధాని అ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )తో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఓ మిత్రుడిగా ఆ దేశ అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలలో ఇండియా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. పార్లమెంట్ భవనాన్ని కట్టించింది. కానీ ఇప్ప�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ని కలిశారు.
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని ప్రపంచమంతా ఆందోళనగా ఉంది. ఆ రాక్షస పాలనలో ఉండలేమంటూ వేలాది మంది ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం వదిలి వెళ్లిపోతు�
కాబూల్: కాబూల్ ( Kabul ) విమానాశ్రయం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికదళ కార్గో విమానంపై ఎక్కేందుకు జనం ఎగబడిన విషయం తెలిసిందే. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు.. పరుగులు తీస్తున్న విమానాన్ని ఎక�