ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) రాజధాని కాబూల్ ఎయిర్పోర్ట్లో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు పౌరులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా దేశాన్ని వీడి వెళ్లిపోవాలని భావిస్తున్న అ�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో మరోసారి తాలిబన్ల రాజ్యం రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ దేశం నుంచి బయటపడటానికి వేల మంది ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దు
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంపై ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశంలో తమ బలగాలను మోహరించి.. ఇప్పుడు వారిని వెనక్కి తీసుకెళ్లడం�
వారి గుప్పిట్లోకి రాజధాని కాబూల్ అధ్యక్ష పదవికి అష్రఫ్ ఘనీ రాజీనామా కుటుంబంతో తజికిస్థాన్కు పలాయనం కాబూల్, ఆగస్టు 15: రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్పై తాలిబన్లు పూర్తిస్థాయిలో మళ్లీ పట్టు సాధి�
Air India flight: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేపటి క్రితం 129 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోకి తాలిబన్లు ప్రవేశించడంతో అక్కడి అమెరికా రాయబార కార్యాలయం అధికారులు కీలక పత్రాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. అత్యవసర విధ్వంస సేవల్లో భాగంగా సున్నితమైన పత్రాలు, ఫ�
తాలిబన్లు| ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల నుంచి ప్రారంభమైన ఆక్రమణల పరంపర రాజధాని కాబూల్ వద్దకు చేరింది. కాబూల్ చుట్టూ ఉన్న అన్ని పెద్ద పట్టణాలను ఇప్పటికే తమ ఆధీనంలో తీస�
కుటుంబంతో కలిసి దేశాన్ని వీడే అవకాశం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఘనీ యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడి కాబూల్, ఆగస్టు 14: ఆఫ్ఘస్థాన్లో తాలిబన్లు విరుచుకుపడుతూ రాజధాని
కాబూల్ : తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan ) ఉక్కిరిబిక్కిరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి తన కుటుంబంతో కలిసి దేశం విడిచి వెళ్లనున్నట్లు వార్త�
అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.
కాబూల్: ఆప్ఘనిస్థాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానం పంపించారు. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల�