అధికారం పంచుకుందామంటూ గురువారం తాలిబన్లకు రాయబారం పంపిన ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) ప్రభుత్వం.. తాజాగా మరో శాంతి ఒప్పందంతో ముందుకు వచ్చింది. ఈ శాంతి చర్చల కమిటీ ఓ కొత్త ప్లాన్తో ముందుకు వెళ్తోంది.
కాబూల్: ఆప్ఘనిస్థాన్లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానం పంపించారు. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల�
Talibans : ఆఫ్ఘనిస్థాన్పై తాలిబన్ల పట్టు అంతకంతకే బిగుస్తున్నది. గత మే నెలలో ఆఫ్ఘన్ నుంచి తుది విడుత విదేశీ బలగాల ఉపసంహరణ మొదలైనప్పటి నుంచి తాలిబన్లు చాపకింద నీరులా
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఇవాళ రాకెట్ దాడి జరిగింది. కనీసం మూడు రాకెట్లు వివిధ ప్రాంతాల్లో పడినట్లు తెలుస్తోంది. ఈద్ అల్ అదా(బక్రీద్) పర్వదినం నేపథ్యంలో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ
కాబూల్, జూలై 9: ఆఫ్ఘనిస్థాన్లో 85% కంటే ఎక్కువ భూభాగం తమ అధీనంలోనే ఉందని తాలిబన్ శుక్రవారం ప్రకటించుకొన్నది. దీనిపై ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దిగజారిపోతున్నదని పాకిస్థ�
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ సమీపంలో ఉన్న ఓ మసీదులో ఇవాళ పేలుడు సంఘటన జరిగింది. ఈ ఘటనలో అయిదుగురు మృతిచెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరో 20 మంది గాయపడ్డారు. రంజాన్ ప్రార్థనలు జ