వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్పై ఆగస్టులో జరిగిన డ్రోన్ దాడిలో పది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై అమెరికా స్పందించింది. ఆ డ్రోన్ దాడి చేసింది తామే అని అగ
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ను మరోసారి తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు మహిళలపై వివక్షను కొనసాగిస్తున్నారు. వారి హక్కులను హరిస్తున్నారు. తాజాగా మహిళా మంత్రిత్వ శాఖలో పని చేసే నలుగురు మహిళా ఉద్యోగులను కాబూల్
న్యూఢిల్లీ : ఆప్ఘనిస్థాన్లో తాలిబన్ల నూతన సర్కార్ ఏర్పాటు వేడుకలకు హాజరుకాబోమని రష్యా స్పష్టం చేసింది. రాయబారస్థాయి అధికారులు ఆప్ఘన్లో తాలిబన్ ప్రభుత్వ ప్రారంభ వేడుకలకు హాజరవుతార�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించిన తాలిబన్లు తాజాగా కాబూల్లోని నార్వే రాయబార కార్యాలయాన్ని ఆక్రమించారు. అక్కడున్న మద్యం సీసాలు, పుస్తకాలను ధ్వంసం చేశారు. ఇరాన్లోని నార్వే రాయబా�
ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) నుంచి పారిపోయిన ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ అన్న మాటలివి. తన బాడీగార్డ్తో తానీ మాటలు చెప్పినట్లు అమ్రుల్లా.. డైలీ మెయిల్ అనే లండన్ పత్రికలో రాసిన కాలమ్లో వెల్�
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
టోక్యో: మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్ఘనిస్థాన్ నుంచి బయటపడటానికి లక్షల మంది ప్రయత్నిస్తున్నారు. మరో దేశంలోకి వెళ్లి ఎలాగోలా బతుకీడిస్తే చాలానుకుంటున్నారు. కానీ ఆ దేశానికి చె�
తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మ�
ఆఫ్ఘనిస్థాన్లోని పంజ్షిర్ ప్రాంతంలో తాలిబన్ల( Taliban )కు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో స్థానిక తిరుగుబాటుదారులు మంగళవారం రాత్రి తాలిబన్లతో తలపడ్డారు.
రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించిన అమెరికా.. ఇప్పుడు తాను విధించిన డెడ్లైన్లోపే ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయింది. సోమవారం రాత్రి అమెరికా చివరి సైనికుడు కూడా ఆఫ్�
Terrorists | కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 - 30
కర్జాయ్ విమానాశ్రయమే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రదాడులు క్షిపణి రక్షణ వ్యవస్థతో భగ్నం చేసిన అమెరికా దళాలు సూసైడ్ బాంబర్లపై అమెరికా దాడిని ఖండించిన తాలిబన్లు ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం అఫ్�