తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది రాష్ర్టాలలో 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా మాజీ ఎంపీ కే కేశవరావు శనివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్లో చేరిన తర్వాత సీనియర్ నేత కే కేశవరావు (కేకే) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
KK | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడంపై బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు(K. Kesha Rao) హర్షం వ్యక్తం చేశారు.
మణిపూర్ లాంటి కీలక అంశంపై దేశ పౌరులకు విశ్వాసాన్ని కల్పించాల్సిన పార్లమెంట్ మౌనంగా ఉండటం మంచిది కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు.
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఆదాయ పన్ను దాఖలు సమయాన్ని మరో నెల పొడిగించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు బీఆర్ఎస్ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడనుందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశరావు అన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో పార్ల�
MP Keshava Rao | దేశాన్ని, విపక్షాల కూటమిని నడిపించేందుకు రథసారథిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమర్థుడని, ఆయన్ను మించిన నాయకుడు మరొకరు లేరని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు తేల్చిచెప్ప