‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతే�
కేంద్ర బడ్జెట్ జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, కొన్ని రాష్ర్టాలకు ఓ రకంగా, మరికొన్ని రాష్ర్టాలకు మరోరకంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్లో సీట్లు వెలవెలబోతున్నాయి. ఏటా 40శాతానికి పైగా ఇంజినీరింగ్ సీట్లు మిగిలిపోతున్నాయి. ఐదేండ్లలో ఇంజినీరింగ్ సీట్ల ఖాళీల వివరాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరా�
సామాజిక న్యాయం కోసం బీఆర్ఎస్ పనిచేస్తుందని, దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చేందుకు అందరూ కదలాల్సిన అవసరముందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు.
రాజ్యసభ బీఏసీ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ సోమవారం బులెటిన్ను విడుదల చేసింది.
గుజరాత్ మాడల్ అంటూ దేశంలో జరిగిన ప్రచారం వట్టి భ్రమేనని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. అక్కడ జరిగింది గోరంత అయితే చెప్పుకొన్నది కొండంతని విమర్శించారు.
సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆకాంక్ష రవీంద్రభారతి, ఆగస్టు 9: రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీ