నేటి యువ న్యాయవాదులకు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు జస్టిస్ హిమా కోహ్లీ రోల్ మోడల్గా నిలుస్తారని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ప్రశంసించారు. ఈ వృత్తిలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన
Supreme Court: క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తు�
Pregnancy Termination | 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఓ మహిళకు ఇచ్చిన అనుమతిని రీకాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ద్విసభ్�
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్లో ఏర్పాటుచేయడం వివాదాల సత్వర పరిష్కారం దిశగా తీసుకున్న కీలకమైన ముందడుగుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతున్నదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని �
ఢిల్లీ సర్కారు, కేంద్రం మధ్య రాజకీయ సంఘర్షణల్లో తాము తలదూర్చబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియంత్రణాధికారాల వంటి రాజ్యాంగ సమస్యలపైనే జోక్యం చేసుకొంటామని తేల్చి చెప్పింది.
SupremeCourt | సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొత్త జడ్జీలతో ప్రమాణ స్వీకారం �
హైదరాబాద్: అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రాన్ని హైదరాబాద్లో ఇవాళ ప్రారంభించారు. ఆ సెంటర్కు చెందిన ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో భారత ప్రధా�
జస్టిస్ హిమా కోహ్లీ| రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం యాదాద్రికి చేరుకున్న జస్టిస్ హ�
హైదరాబాద్ : నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు