Srisailam project | ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద నిరంతరాయంగా కొనసాగడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వరద కొనసాగుతుండంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిరంతరాయంగా కొ�
కృష్ణా, భీమా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జూరాల కళకళలాడుతున్నది. బుధవారం డ్యామ్కు 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 33 గేట్లు తెరిచి దిగువకు 2,18,790 క్యూసెక్కులు, విద్యుదుత
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జూరాలకు వరద కొనసాగుతున్నది. నారాయణపూర్ డ్యామ్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం 1.79 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. డ్యామ్ 27 గేట్లను తెరిచి 1.77 లక్షల క్యూ సెక�
సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినట్టు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో �
Srisailam | ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో నీటి పారుదలశాఖ అధికారులు 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.