కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ప్రజోపకరమైన పనులను, సంక్షేమ పథకాల పేర్లను మార్చివేయాలనో లేదా రద్దు చేయాలనో చూడటం అప్రజాస్వామికం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చద�
ఇట్లా అనేకానేక పథకాలు బీసీలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఉపయోగపడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలున్నారు. అంటే సగం తెలంగాణ గురించి మాట్లాడాలి. సగం తెలంగాణ సమాజానికి సంబంధించిన విషయంగా బీసీ కులాలన�
ఓటు కూడా యుద్ధంలో భాగంగా చూసి మరీ ఓటెయ్యాలి. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలి. ఎట్లున్న తెలంగాణ? ఎట్లయిన తెలంగాణ?ఎట్లుండాల్సిన తెలంగాణ? అన్నదానిపై బరాబర్ చర్చించాలి.
‘తెలంగాణ మోడల్' పుస్తకం తమ ప్రభుత్వం సాధించిన విజయ పరంపరకు అక్షర చిహ్నమని మంత్రి కే తారకరామారావు చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన తెలంగాణ మోడల్ పు�
2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జ�
ఇంటింటికి నల్లా నీళ్లివ్వటానికి మా ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ నుంచే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టావు. మంచినీళ్లు లేక ఫ్లోరోసిస్తో నవిసిన ఫ్లోరిన్ పీడిత గ్రామాల పీడను పోగొట్టి ఇంటింటికి నల్లా�
జాతీయ స్థాయిలో రాజ్యాంగ సారాన్ని ప్రతిజ్ఞ రూపంలో మనకందించిన పైడిమర్రి వెంకటసుబ్బారావు జీవిత చరిత్రను దేశంలోని అన్ని భాషల్లోకి అనువదింపజేసి, పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూ
ప్రముఖ తెలుగు రచయిత, కథా సాహిత్య శిఖరం కేతు విశ్వనాథరెడ్డి (84) సోమవారం ఉదయం మరణించారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఒక దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు