ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ఐదురోజుల ఏసీబీ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ దవాఖానలో నిందితుడికి ఆరోగ్య చికిత్సలు చేసిన అనంతర�
నేరాలు చేసేందుకు అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 35 బులెట్లు, ఒక ఒరిజినల్ పిస్టల్, మరో నకిలీ పిస్టల్, నాలుగు పెప్పర్ స్ప్రే బాటిల్స్, రెండు ఐర
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా నకిరేకల్ పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గత మూడు రోజులుగ�
Patnam Narendar Reddy | బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ�
ఢిల్లీ మద్యం పాలసీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జూన్ 3 వరకు పొడిగించింది. ఇంతకుముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో దర్యాప్తు అధికారులు ఆమెన�
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ కస్టడీని విజయవాడ ఏసీబీ కోర్టు మరో రెండువారాలు పొడిగించింది. ఈ నెల 19 వరకు కస్టడీని పొడిగిస్�
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీ
చెన్నై : జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్న 45 ఏండ్ల నిందితుడు అంబత్తూర్లోని మేజిస్ట్రేట్ నివాసంలో హంగామా సృష్టించాడు. మేజిస్ట్రేట్ను చంపుతానంటూ బెదిరించడమే కాకుండా పోలీస్ కస్టడీ నుంచి తప్ప�
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రే�
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు మంథని కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏడు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం పోలీసులు నిందితుడిని మంథని �