అస్సాం పోలీసులు తమపై జూలైలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కు సంబంధించి కొత్త దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ ది వైర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ �
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమాజిగౌడ ప్రెస్క్లబ్ను కల్లు కాంపౌండ్తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగ్గారెడ్డి మరో
మహిళలు, అప్పుడప్పుడు పురుషుల దుస్తులు కూడా విప్పించి ఊరేగించడం మన దేశంలో తరచూ జరుగుతూనే ఉంటాయి. మతం, కులం, వర్గం మధ్య సంఘర్షణలు జరిగినప్పుడు ఆ మొత్తం మతం, కులం లేదా వర్గానికి ఉండే పరువు ప్రతిష్ఠలకు మహిళ శర�
ప్రజల పక్షాన ప్రశ్నించడమే నేరమన్నట్టు.. అక్షరంపై అధికారం కక్ష కడుతున్నది. సామాన్యులపై దాడులు సర్వసామాన్యమైన చోట జర్నలిస్టులపైనా దాడులకు తెగబడుతున్నది... ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఆవుల సరిత, విజయారెడ్డి�
ఓయూలో నిరుద్యోగుల ఆందోళనను కవరేజీ చేస్తున్న జర్నలిస్టు చరణ్ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. తెలంగాణలో మరోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోలాగా పోలీసు రాజ్యం వచ్చి�
మీడియా స్వేచ్ఛను అణచివేసేలా ఉన్న ఐటీ సవరణ నిబంధనలు-2023, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ చట్టం-2023 సహా పలు ఇతర చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
కేంద్రంలోని బీజేపీ పాలనలో మీడియా స్వేచ్ఛ ప్రమాదంలో ఉన్నదని జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జర్నలిస్టులు, ఇతర మీడియా వ్యక్తులపై యూఏపీఏ వంటి క్రూరమైన చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారని, ఈ విష
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జర్నలిస్టులకు అవమానం జరిగింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి నిర్వహించిన ప్రెస్మీట్కు మీడియాను ఆహ్వానించారు.