mayor Vikram Ahake | బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పోలింగ్ రోజున యూ టర్న్ తీసుకున్నారు. నగరాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ వీడియో సందేశా�
Milind Deora : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దేవరాకు షిండే కాషాయ �
Gujarat AAP MLA Bhupendra Bhayani | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపా
BRS | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) లో చేరుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ ప�
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ‘మన ఊరు మన బడి’ పనులను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని సూచించారు. కారేపల్లి మండలంలో గురువార�
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ పార్టీ లో చేరుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. కాటారం మండలానికి చెందిన కాంగ్రెస్ ప�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మెతుకు సీమ ఉమ్మడి మెదక్ జిల్లాకు మేలు జరిగిందని, సీఎం కేసీఆర్ చలవతో ఎంతో అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్న�
హాజీపూర్ : మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ రావ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ తన అనుచరులతో కలిసి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేశారు. ఈ సందర�
అభివృద్ధిపథంలో రాష్ట్రం దూసుకెళ్తుందిమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ తదితర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్