Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఐడీవోసీ సమావేశపు హాల్ నందు ఎస్సి, ఎస్టీ, సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతుల వారితో ఏర్పాటుచేసిన సమావేశానికి మ
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
అలంపూర్లోని శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి దేవస్థానానికి (Jogulamba Temple) అదానీ యాజమాన్యం 520 బస్తాల సిమెంట్ను సమర్పించింది. ఇటీవల ఓరియంట్ సిమెంట్ కంపెనీని అదానీ సంస్థ కొనుగోలు చేసింది. టే�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ ఆలయాల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాలు, ఆలయ నిధులను లెక్కాపత్రం లేకుండా అప్పనంగా ఖర్చు పెడుతున�
Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయా�
జోగుళాంబ, బాల బ్ర హ్మేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శోభ సంతరించుకున్నది. శనివారం కార్తీకమాసం ప్రారం భం కావడంతో జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామిలకు అభిషేకం, అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
జోగుళాంబ ఆలయంలో బుధవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే పట్టువస్ర్తాల�
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగుళాంబ అమ్మవారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. నిత్యపూజల్లో భాగంగా హోమా లు, బలిహరణలు, కుంకుమార్చనలు చేశారు. సాయం త్రం దశవిధహారతులు సమర్పించారు.
గురుపౌర్ణమిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం కరీంనగర్ రీజియన్లోని కరీంనగర్, జగిత్యాల, గోదావరిఖని నుంచి తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నామని ఆర�
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
దేశంలోనే ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ అమ్మవారు.. పక్కనే కనిపిస్తున్న పల్లెలు.. మధ్యలో నది.. ఎండాకాలంలో మాత్రమే దాటే వెసలుబాటు.. నదీపరీవాహక ప్రాంతంలోని తెలుగు రాష్ర్టాల ప్రజలు అమ్మవారిని దర్శించుకోవాలంటే చుట�