Jogipet : సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ (Anil Kumar) పిస్టల్ హఠాత్తుగా పేలింది. మంగళవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలడంతో సిబ్బంది ఉల
Jogipet | : సంగారెడ్డి జిల్లా జోగిపేటలో(Jogipet) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి(Property )కోసం కన్నతండ్రి ప్రాణాలనే(Father killed) తీశాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళ్తే..జోగిపేటకు చెందిన కుమ్మరి నారాయణకు వీరేశం అనే కొడుకు ఉన్నాడు.
Sangareddy | సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
పోలియో రహిత సమాజం కో సం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్యారోగ్య, సై న్స్, టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేట ప్రభుత్వ దవాఖానలో పల్స్పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్ల�
Damodara Rajanarasimha | ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియోను నివారించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.
Hijras attacked | హిజ్రాల వేషధారణతో నకిలీ ట్రాన్స్ జెండర్(Fake transgender)గా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తికి హిజ్రాలు దేహశుద్ధి(Hijras attacked) చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
అందోల్-జోగిపేట జంట పట్టణాల్లో అభివృద్ధి పరుగులుపెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీగా, ఆ తర్వాత నగరపంచాయతీగా ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో 2014లో మున్�
సంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్లో మొండిచేయి చూపిస్తున్నది. జిల్లా ఎంప�
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �