YCP Digital Book | వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్బుక్నే అని స్పష్టం చేశారు.
రచయితగా, వ్యాసకర్తగా పలు పత్రికలకు కాలమిస్ట్గా నిరంతరం తెలంగాణ జీవద్భాషను ఆవిష్కరిస్తున్న కవి అన్నవరం దేవేందర్. ‘సోమన, పోతనల దేశీయతను, సహజత్వాన్ని వారసత్వంగా పల్లె పదాలకు జీవం పోస్తున్న దేశీయ కవి అన్�
తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇ
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగ�
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు
Agrigold Case | ఏపీలో సంచలనంగా మారిన అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ కు శుక్రవారం బెయిల్ మంజూరయ్యింది.
Jogi Ramesh | అగ్రి గోల్డ్ భూమి కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్కు తాను స్థలం అమ్మలేదని పోలవరం మురళీమో�
Jogu Ramesh | రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో అవసరమని , ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Jogi Ramesh | అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh) కుమారుడు జోగి రాజీవ్ (Jogi Rajeev)ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Pithapuram | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి జగన్పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గ
AP Minister Jogi Ramesh | జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్పై ఏపీ మంత్రి జోగి రమేశ్(Jogi Ramesh) విరుచుకుపడ్డారు. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తులు కలుపుకోవడాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు.
AP Elections | ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీ నాయకులకు గుబులు పుడుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున మార్చాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కసరత్తు చేస్తుండటంతో వారిలో టెన్షన్ మ
అమరావతి, జూలై : చంద్రబాబు, దేవినేని ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మట్టి గ్రావెల్ను దోచుకొని, దాచుకున్నది దేవినేని ఉమా అని ఆరోపించారు. ఉమాతో ఉన్న గూండ�