కల్తీ మద్యం కేసులో ఆదివారం ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేశారు. తొలుత ఆయన ఇంట్లో సుదీర్ఘ సోదాలు చేసి న సిట్ అధికారులు.. జోగి రమేశ్తో పాటు ఆయన భార్య ఫోన్ను సీజ్ చేసి, ఇంటి సీసీ పుటేజీని సైతం స్వ�
Jogi Ramesh | ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై ఆయన సతీమణి శకుంతల స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారంలో తన భర్త పాత్ర ఏమీ లేదని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేశ్ను అరెస�
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర�
వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటివద్ద తీవ్ర ఉద్రక్తత కొనసాగుతున్నది. నకిలీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Jogi Ramesh | ఏపీలో మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ము, ధైర్యముంటే తనకు లై డిటెక్టర్ చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు.
YCP Digital Book | వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. జగన్ సీఎం కాగానే మొదట తెరిచేది డిజిటల్బుక్నే అని స్పష్టం చేశారు.
రచయితగా, వ్యాసకర్తగా పలు పత్రికలకు కాలమిస్ట్గా నిరంతరం తెలంగాణ జీవద్భాషను ఆవిష్కరిస్తున్న కవి అన్నవరం దేవేందర్. ‘సోమన, పోతనల దేశీయతను, సహజత్వాన్ని వారసత్వంగా పల్లె పదాలకు జీవం పోస్తున్న దేశీయ కవి అన్�
తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇ
AP News | ఎట్టకేలకు తెలుగు తమ్ముళ్లకు టీడీపీ మంత్రి కొలుసు పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగ�
AP News | టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, జోగి రమేశ్ సహా ఐదుగురు వైసీపీ నేతలకు ఊరట కల్పించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని ఉత్తర్వు
Agrigold Case | ఏపీలో సంచలనంగా మారిన అగ్రి గోల్డ్ భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ కు శుక్రవారం బెయిల్ మంజూరయ్యింది.
Jogi Ramesh | అగ్రి గోల్డ్ భూమి కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్కు తాను స్థలం అమ్మలేదని పోలవరం మురళీమో�
Jogu Ramesh | రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో అవసరమని , ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి జోగి రమేశ్ సూచించారు.
Jogi Ramesh | అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh) కుమారుడు జోగి రాజీవ్ (Jogi Rajeev)ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.