తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. తాజా�
రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతరకు తెర లేపింది. వరుసగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న యువతలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నదని, జిల్లా అభ్యర్థులు పెద్దసంఖ్యలో ఉద్యోగాలు సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్
హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ , తాజాగా మరో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చ
CM KCR | ఉద్యోగ నియామకాల్లో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంతపెద్ద మొత్తంలో ఉద్యోగాల కల్పనతో చరిత్ర సృష్టించిన ప్రభుత్వం, ఉద్యోగార్థులైన యువతీ, యువకులకు ఉచితంగా శిక్షణా
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నిరుద్యోగులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రామగిరి, మే 14: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలను న�
నీళ్లు, నిధులు, నియామకాలు..’ అనే నినాదాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మొదలు నిధులు, తర్వాత నీళ్లు, ఆ తర్వాత నియామకాలు ఇలా.. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కలలను సాకారం చేసుకుంటూ ర
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆటంకాలు ఉండబోవని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిజగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. 317 జీవో తెచ్చిందే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్) ను తప్పనిసరి చేసింది. వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే �
503 గ్రూప్-1 పోస్టుల భర్తీకోసం టీఎస్పీఎస్సీ పదిరోజుల్లో నోటిఫికేషన్ జారీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రాథమిక సమాచారం మేరకు మొత్తం పోస్టుల్లో 19 శాఖలకు చెందినవి ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇండెంట్�