నాడు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని, లక్ష కోట్ల అవినీతి అంటూ ఘోష్ కమిషన్ వేసి, సీబీఐకి కూడా అప్పగించిన ఆయన నేడు కాళేశ్వరం ఆధారంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్�
Inspiration | ఇటీవల వనంచెరువులో విద్యుత్ స్తంభం ఇన్సూలేటర్ సమస్య ఏర్పడగా మల్లేశం మత్స్య కార్మికుడు బిక్షపతి సహాయంతో ధైర్యంగా తెప్ప మీద వెళ్లి ఇన్సూలేటర్ వేసి విద్యుత్ పునరుద్దరణ చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ ప
Mallanna sagar | మా హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కు జలాలు వస్తున్నాయని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు.. నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ �
BRS Party | ఓలపు శ్యామవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఇతర నాయకులతో కలిసి ఆమె మృతదేహానికి నివాళులు అర్పించారు.
Siddipeta | సాగునీటి కోసం రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి డిమాండ్ చేశారు
Farmers | రైతు సంఘంలో సభ్యత్వం కోసం రైతులు ముందుకు రావాలని తొగుట మండలంలోని రైతులు రూ.2000 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని తొగుట ఎఫ్పీసీ చైర్మన్ జీడిపల్లి రాంరెడ్డి కోరారు.
Farmers | ఇవాళ కురిసిన గాలి వాన మూలంగా మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన సుతారి ఆంజనేయులుకు చెందిన మునుగె చెట్లు పడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పరిశీలించారు.
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు కూడవెల్లి వాగు. దీనిపక్కనే మా పొలం ఉండేది. వానలు కురిసి, వాగులోకి నీళ్లు వస్తేసే మా భూమి సాగయ్యేది. ఒక్కసారి వాగు నిండితే ఆ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి