Jaya Senapathi Episode 30 | జరిగిన కథ : కొండయ బృందంతో మమేకమైన జాయప.. వారితో కలిసి నాటకాలలోనూ నటిస్తున్నాడు. ఒకనాడు అనుమకొండలో ‘ప్రహ్లాద విజయం’ నాటకం పూర్తయిన తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. మర్నాడు కాకతీయ రాజ్య ఆస్థాన న
ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వచ్చాడు. కొత్తగా నిర్మితమవుతున్న ఓరుగల్లు పట్టణంలో మిత్రులతో కలిసి తిరుగాడుతున్నాడు. అప్పుడే వచ్చిన ‘సంక్రాంతి’ సంబురాల్లో పాలుపం�
అర్ధరాత్రి వేళ ఆ దుర్గమ మార్గంలో ఒంటరిగా వెళ్తున్నాడు జాయప. దూరంగా కాగడా వెలుగు కనిపించడంతో, అటువైపుగా మళ్లాడు. కాలి శబ్దం కూడా నియంత్రించుకుంటూ.. వీలైనంత దగ్గరికి వెళ్లాడు. ఆ కాగడా వెలుగులో.. అక్కడి దృశ్య�
అనుమకొండలో ఉంటున్న ద్వీపరాజ్య రాకుమారుడు జాయపకు తన తల్లి నలతగా ఉన్నారని తెలిసింది. తల్లి రూపాన్ని తలచుకొంటూ రోదించాడు. కదిలిపోయిన సుబుద్ధి.. వర్తక బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేస్తానని చెప్పాడ�
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండ చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఒకనాడు మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు. మాటల మధ్యలో తన తల్లి కొంచెం నలతగా ఉన్నారనీ, తనను తలచుకుంటూ దుఃఖితులవుతున్నారనీ తెల�
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండలో ఉంటూ, ఒక్కో యుద్ధకాండనూ నేర్చుకుంటున్నాడు. తన గురువు నాగంభట్టు ద్వారా మిత్రుడు త్రిపుర శెట్టిని కలుసుకున్నాడు. అతను తాళపత్ర ప్రతుల ఉత్పత్తిదారుడు.
ద్వీపరాజ్య రాకుమారుడు జాయప అనుమకొండ జీవితం.. ఒక సామాన్యుడిలా మొదలైంది. మావటి సుబుద్ధితో కలిసి యుద్ధ శిక్షణశాలకు వెళ్తూ, ఒక్కో యుద్ధకాండలో ఆరితేరుతున్నాడు.
చౌండ ఇంటినుంచి బయటికి వచ్చిన జాయప.. అనుకోకుండా సుబుద్ధిని కలుసుకున్నాడు. జాయప పెద్దల గుర్తింపులో లేడని గుర్తించిన సుబుద్ధి.. అతణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు.