జమ్మూ కశ్మీర్ పేరు వినగానే ఎవరికైనా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చటి మైదానాలు, ఆహ్లాదాన్ని పంచే అందమైన లోయలే గుర్తొస్తాయి. కానీ, కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మాత్రం ఓ యువకుడి పేరు మారుమోగుత�
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో రాజకీయ దుమారం తీవ్రమవుతున్న తరుణంలో జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఇస్లామాబాద్లోని ప్రభుత్వానికి 48 గంటల గడువు విధించింది. తమ డిమాండ్లను నెరవేర్చక
జమ్ముకశ్మీర్లోని కిష్టార్ జిల్లాలో సైన్యం, పోలీసుల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఫలితంగా కమాండింగ్ ఆఫీసర్తో సహా పలువురు సైనిక సిబ్బందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసు స్టేష�
జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో బీజేపీ రాజకీయ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
బ్యాటర్లందరూ నిలకడగా రాణించడంతో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడుతున్న జమ్మూకశ్మీర్ రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిరోజు శుభమ్ (121) సెంచరీకి తోడు సమద్ (61) రాణించగా ఓవర్ నైట్ స్కోరు 284/2తో బ్యాటి�
Jammu & Kashmir : జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఫైనల్లోకి తొలిసారి ప్రవేశించింది. రెండు సార్లు చాంపియన్ అయిన బెంగాల్పై సెమీస్లో ఆరు వికెట్ల తేడాతో విజయ�
Dal Lake | ఉత్తరాది రాష్ట్రాల (Northern states) ను చలి (Cold wave) చంపేస్తోంది. ముఖ్యంగా హిమాలయాల సమీపంలో ఉన్న రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది.
Baglihar Dam | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల (Heavy rains) కు చీనాబ్ నది (Chenab river) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
Encounter | జమ్ముకశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుల్గామ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదు�
PM Modi | వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలే దేశంలో అభివృద్ధిని దెబ్బతీశాయని ప్రధాని నరేంద్రమోదీ (PM Naredra Modi) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం జమ్ముక�
Sachin Pilot | కతువాలో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిపై రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ స్పందించారు. జమ్ముకశ్మీర్లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ
Breaking news | ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కతువా జిల్లాలోని మచేడి ఏరియాలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. కాన్వాయ్పై ఒక్కసారిగా ఉగ్రవాదులు కా