జమిలి ఎన్నికల బిల్లులను అధ్యయనం చేయనున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సభ్యులపై స్పష్టత వచ్చింది. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పాటుకానుంది.
తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు.
ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది.
జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతం చేయటంలో, ప్రాతినిథ్యాన్ని పెంచటంలో కీలకమైన ముందడుగా ప్రధాని మోదీ అభివర్ణించారు.
మెట్ట ప్రాంత వరప్రదాయిని గౌరవెల్లి రిజర్వాయర్తో హుస్నాబాద్ నియోజకవర్గం మరో కోనసీమగా మారబోతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
2047 నాటికి సుసంపన్న భారత్ కాబోతున్నదని ప్రధాని మోదీ పదే పదే ప్రకటిస్తున్నారు. దేశంలో సగానికిపైగా ఉన్న బీసీల లెక్క తేల్చకుండా 2047 నాటికి దేశం సుసంపన్నం ఎట్లయితది? ఇప్పటికీ దేశంలో ఉన్న పలు సంచార జాతులు కుల జ�
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కేంద్ర హోంమంత్రి అమిత్షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల
జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఏకతాటిపై నడుస్తూ గెలుపు దిశగా పయనిస్తున్నది. ఆ పార్టీలో నిన్న.. మొన్నటి దాకా కొంతమేర ఉన్న అసంతృప్తి పూర్తిగా తొలగి పోవడం, నాయకులు, కార్యకర్తలు అధిష్టానం ప్రకటించిన అభ్య�
తెలంగాణలో మూడోసారి కూడా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తున్నదని దేవాదాయ శాఖ మంత్ర�
Minister Indrakaran Reddy | మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోందన్న సంకేతంతోనే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట కొత్త నాటకాన్ని తెరపైకి తెస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మం�
ప్రస్తుతం పది దేశాల్లో జమిలి ఎన్నికల విధానం అమల్లో ఉన్నది. అయితే,ఈ అన్ని దేశాల జనాభా.. భారత దేశ జనాభాలో 34 శాతం కూడా లేదు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్న చాలావరకు దేశాల్లో అధ్యక్ష తరహా పాలన కొనసాగుతుండటం గమన�
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్సభకు, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది.
ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్, చైనా, అన్నింటికన్నా మిన్నగా అదానీ..! వీటితో ఉక్కిరిబిక్కిరవుతున్న మోదీ సర్కారు దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు జమిలి ఎన్నికల పాచిక వేసిందా? అని రాజకీయ విశ్లేషకులు �
ప్రధాని మోదీకి చరిష్మా లేకనే జమిలీ ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించకుండా ఓట మిని తప్పించుకోవాలని ఆ పార్టీ ఎత్తులు వే