న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్కు అదరే ఆరంభం లభించింది. మొదటి టెస్టులో 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ గడ్డపై 15 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం నమోదు చేసింది. స్టువార్డ్ బ్రాడ్, �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియ�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వ�
టెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. టెస్టుల్లో 650 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్గా నిలిచాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో అతను ఈ ఘనతన�
Ganguly, Virat Kohli : ప్రత్యర్థికి నిద్రలేకుండా చేసే పదునైన పేస్ దళం.. యువకులతో కూడిన దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్.. మెరుపు వేగంతో స్పందించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల ఫీల్డింగ్.. ఇదీ టీమిండియా. దానికి తోడు దూకుడుగా
ఇండియా, ఇంగ్లండ్ ( India vs England ) మధ్య లార్డ్స్లో జరుగుతున్న రెండో టెస్ట్లో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలుసు కదా. నాలుగోరోజు ఆటలో భాగంగా
ఒలింపిక్స్ మానియాలో పడి క్రికెట్ను పట్టించుకోవడం లేదు కానీ.. అటు టీమిండియా ఓ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచే ఇంగ్లండ్తో ( India vs England ) ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది.
లండన్: ఇంగ్లండ్ వెటరన్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 1000వ వికెట్ తీశాడు. సోమవారం కెంట్, లాంకషైర్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్లో అతడీ ఘనత సాధించాడు. పిచ్ పేస్ బౌలింగ్క