కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఇటీవల జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారని విమర్శలు వి�
ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును సొంతపార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే మరిచిపోయేవారు. చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తుంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్య
తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
ప్రఖ్యాత ఇంజినీర్ ఆలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలను ఎర్రమంజిల్లోని జలసౌధ కార్యాలయం, విద్యాసాగర్ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు.
GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో జలసౌధలో ప్రారంభమైంది. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ
KRMB | కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశమవనుంది. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎజెండా
పది రాష్ర్టాల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సూచన హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల్లో ఉన్న నీటి లభ్యతను కచ్చితమైన లెక్కలతో నిర్ధారించిన తరువాతే, నదుల అనుసంధానంపై ముందుకుపోవాలని క
Jalasoudha | గోదావరి - కావేరి నదుల అనుసంధానం కోసం డీపీఆర్ తయారీ, సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ తెలిపారు.
Krishna River | సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో ఇవాళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెంద
Godavari River Management Board | గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం
గోదావరి బోర్డు | హైదరాబాద్: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసఘం సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధాలో బీపీ పాండే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్యులు, తెలంగాణ, ఏపీ అంతర్