Truck's Tyre Bursts At Toll Booth | టోల్ ప్లాజా వద్ద ఒక లారీ ఆగింది. ఉన్నట్టుండి దాని టైరు పేలింది. టోల్ బూత్ క్యాబిన్లో కూర్చొన్న సిబ్బందిపై విరిగిన విండో పడింది. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Restaurant Staff | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ రెస్టారెంట్లో సీటు బుకింగ్ విషయంలో సిబ్బంది (Restaurant Staff), కస్టమర్ల (Customers) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Building collapse | పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Amer Fort | రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శనివారం కూడా కుంభవృష్టి కురిసింది. జైపూర్ (Jaipur) లోని చారిత్రక అమెర్ ఫోర్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో జైపూర్ నుంచి ముంబయికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి జైపూర్ ఎయిర్పోర్ట్కు మళ్ల�
Yash Dayal: యశ్ దయాల్పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. 17 ఏళ్ల బాలికను అతను రేప్ చేశాడు. జైపూర్లో ఆ కేసు నమోదు అయ్యింది. ఆర్సీబీ బౌలర్పై గతంలో యూపీలో ఓ అత్యాచార కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Heart Attack | రాజస్థాన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక (9 Year Old Girl) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగే ‘టాక్ జర్నలిజం-2025’ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరు కావాలని కేటీ
బీజేపీ పాలిత రాజస్థాన్లోని అల్వార్లో దారుణం చోటుచేసుకున్నది. మహిళను అపహరించి, కదులుతున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 24న రాత
Man Raping Daughters For 5 Years | ఇద్దరు కుమార్తెలపై ఐదేళ్లుగా తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. వారు అనారోగ్యం చెందడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఈ దారుణం గురించి బయటపడింది.
పాకిస్థాన్కు చెందిన నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కి గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణపై ఢిల్లీలోని నేవీ ప్రధాన కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశార
Court Sentences 2 Congress MLAs | సుమారు 11 ఏళ్ల నాటి కేసులో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా 9 మంది దోషులకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే వారందరికీ బెయిల్ మంజూరు చేసింది.
Bomb Threat | మంత్రులున్న ప్రముఖ హోటల్స్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. మంత్రులతోపాటు గెస్ట్లను ఆయా హోటల్స్ నుంచి ఖాళీ చేయించారు.