Ambulance | అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఓ రోడ్డు ప్రమాద బాధితుడు తన కండ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోవడం జైపూర్కు చెందిన సందీప్ గుప్తాను తీవ్రంగా కలిచి వేసింది. రెండు దశాబ్దాలుగా ఆయన తన సొంత కారునే అంబులెన్స్గా �
Jaipur Woman Vandalises Bike | ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఒక స్కూటీని స్వల్పంగా రాసుకుని వెళ్లింది. ఆ స్కూటీకి చెందిన మహిళ దీనిపై తీవ్ర ఆగ్రహం చెందింది. హెల్మెట్తో పాటు రాయితో కొట్టి రాయల్ ఎన్ఫీ
Air India Flight | ఎయిర్ ఇండియా విమానానికి ముప్పు తప్పింది. రన్ వే టచ్ చేసిన తర్వాత పైలట్లు చివరి నిమిషంలో ల్యాండింగ్ రద్దు చేశారు. గాలిలో ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనతో ప్రయాణికుల
ఖైదీల్లో సంస్కరణలు తేవడానికి ప్రవేశపెట్టిన ఓపెన్ జైలు ఇద్దరు జీవిత ఖైదీల ప్రేమకు వేదికగా మారి, తర్వాత అక్కడే సహ జీవనానికి దారితీసింది. ఇప్పుడు ఆ జంట వివాహానికి సిద్ధం కావడంతో పెండ్లి చేసుకునేందుకు 15 రో�
Chitrakoot : తన ప్రేయసిని బెదిరించేందుకు ఒక వ్యక్తి ఉరి వేసుకుంటున్నట్లు ఆడిన నాటకం.. అతడితోపాటు ప్రేయసి ప్రాణం కూడా తీసింది. ఈ ఘటనలో ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు.
Audi Crashes: ఆడీ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుసైడ్ ఉన్న ఫుడ్ స్టాళ్లపైకి దూసుకెళ్లింది. జైపూర్లో జరిగిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 16 మంది గాయపడ్డారు.
టీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఫుడ్పాయిజన్ చోటుచేసుకున్నది.
building razed | నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వంగుతున్నది. దీంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న ఆ బిల్డింగ్ను కూల్చివ
Police Seize Over 140 Vehicles | ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. విండోలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్యూవీ వాహనాలు, బైకులతో సహా 140కుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్న�
Woman, Lover Burnt Alive | మహిళ, ఆమె ప్రియుడిపై భర్త బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
రాజస్థాన్లోని జైపూర్లో విషాదం (Jaipur) చోటుచేసుకున్నది. జైపూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో (Jaipur School) నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకి చనిపోయింది. 9 ఏండ్ల బాలిక నాలుగో అంతస�