టీవలి కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తరచూ కలుషిత ఆహార ఘటనలు (Food Poisoning) చూస్తున్నాం. తాజాగా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఫుడ్పాయిజన్ చోటుచేసుకున్నది.
building razed | నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వంగుతున్నది. దీంతో పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఉన్న ఆ బిల్డింగ్ను కూల్చివ
Police Seize Over 140 Vehicles | ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. విండోలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాహనాలను అడ్డుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎస్యూవీ వాహనాలు, బైకులతో సహా 140కుపైగా వాహనాలను స్వాధీనం చేసుకున్న�
Woman, Lover Burnt Alive | మహిళ, ఆమె ప్రియుడిపై భర్త బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
రాజస్థాన్లోని జైపూర్లో విషాదం (Jaipur) చోటుచేసుకున్నది. జైపూర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో (Jaipur School) నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల నాలుగో అంతస్తు పైనుంచి దూకి చనిపోయింది. 9 ఏండ్ల బాలిక నాలుగో అంతస�
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Bus caught fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటన మరవకముందే దేశంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్ (Rajasthan)లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది (Bus caught fire).
దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు.
Man Rapes School Girl | ఒక వ్యక్తి గోడ దూకి స్కూల్లోకి ప్రవేశించాడు. ఆ స్కూల్ టాయిలెట్లో అతడు దాక్కున్నాడు. టాయిలెట్ కోసం వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్కూల్ సిబ్బంది ఆ వ్యక్తిన�
Road Accident | అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు, బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్ను అనుసరించిన వారు ప్రయాణించిన కారు లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితోపాటు మ
Delhi Rains : ఢిల్లీలో భారీ వర్షం ప్రభావం విమాన సర్వీస్(Flight Operations)లపై పడింది. మంగళవారం సాయంత్రం నుంచి వాన జోరుగా పడడంతో 15 విమానాలను దారి మల్లించారు విమానాశ్రయం అధికారులు.
జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని దవాఖాన అధికారులు తెలిపారు.