దీపావళి సందర్భంగా రాజస్థాన్లోని జైపూర్లో త్యోహార్ స్వీట్ స్టాల్లో ‘స్వర్ణ ప్రసాదం’ పేరున తయారు చేసిన కేజీ మిఠాయికి పెట్టిన ధర ఎంతో తెలుసా? అక్షరాల లక్షా 10 వేల రూపాయలు.
Man Rapes School Girl | ఒక వ్యక్తి గోడ దూకి స్కూల్లోకి ప్రవేశించాడు. ఆ స్కూల్ టాయిలెట్లో అతడు దాక్కున్నాడు. టాయిలెట్ కోసం వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్కూల్ సిబ్బంది ఆ వ్యక్తిన�
Road Accident | అనారోగ్యంతో మరణించిన తల్లి మృతదేహాన్ని ఆమె కుమారుడు, బంధువులు సొంతూరుకు తరలిస్తున్నారు. అంబులెన్స్ను అనుసరించిన వారు ప్రయాణించిన కారు లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కుమారుడితోపాటు మ
Delhi Rains : ఢిల్లీలో భారీ వర్షం ప్రభావం విమాన సర్వీస్(Flight Operations)లపై పడింది. మంగళవారం సాయంత్రం నుంచి వాన జోరుగా పడడంతో 15 విమానాలను దారి మల్లించారు విమానాశ్రయం అధికారులు.
జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆరుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని దవాఖాన అధికారులు తెలిపారు.
Truck's Tyre Bursts At Toll Booth | టోల్ ప్లాజా వద్ద ఒక లారీ ఆగింది. ఉన్నట్టుండి దాని టైరు పేలింది. టోల్ బూత్ క్యాబిన్లో కూర్చొన్న సిబ్బందిపై విరిగిన విండో పడింది. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Restaurant Staff | రాజస్థాన్ జైపూర్ (Jaipur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ రెస్టారెంట్లో సీటు బుకింగ్ విషయంలో సిబ్బంది (Restaurant Staff), కస్టమర్ల (Customers) మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Building collapse | పురాతన భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Amer Fort | రాజస్థాన్ (Rajastan) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy rains) కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. శనివారం కూడా కుంభవృష్టి కురిసింది. జైపూర్ (Jaipur) లోని చారిత్రక అమెర్ ఫోర్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన విమానం శుక్రవారం ప్రయాణికులతో జైపూర్ నుంచి ముంబయికి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరిగి జైపూర్ ఎయిర్పోర్ట్కు మళ్ల�
Yash Dayal: యశ్ దయాల్పై ఫోక్సో కేసు నమోదు అయ్యింది. 17 ఏళ్ల బాలికను అతను రేప్ చేశాడు. జైపూర్లో ఆ కేసు నమోదు అయ్యింది. ఆర్సీబీ బౌలర్పై గతంలో యూపీలో ఓ అత్యాచార కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
Heart Attack | రాజస్థాన్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక (9 Year Old Girl) ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. ఈ నెల 19, 20 తేదీల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగే ‘టాక్ జర్నలిజం-2025’ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరు కావాలని కేటీ