Air India Flight : భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది.
Rajasthan : రాజస్థాన్లోని జైపూర్లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన భార్య, ముగ్గురు కూతుళ్లను కొట్టి చంపాడు. అది కూడా నలుగురి తలలు పగిలిపోయేంతగా కొట్టి హత్య చేశాడు.
జైపూర్లో శనివారం నిర్వహించిన ఆయుర్వేదిక్ పీజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది. ట్రాన్స్పోర్టు నగర్లో ఉన్న సత్యసాయి పీజీ కాలేజీలో నిర్వహించిన ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరుగుతు�
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 48 గంటల డెడ్లైన్తో గ్రామస్తులు, అధికారులు దిగివచ్చారు. పశువుల దొడ్డిలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను మరో చోటకు మార్చారు. రాజస్థాన్ల�
Crime News | ఉద్యోగం కోసం రాజస్థాన్ (Rajastan) కు చెందిన ఓ యువతి ఇటీవల తన తల్లిని హత్య చేసిన కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి విజయ్ శర్మ (Vijay Sharma) ను చంపిందీ ఆమేనని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనారోగ్యంతో బాధ
Daughter Kills Mother For Job | తల్లి ఉద్యోగం, ఆస్తి కోసం కుమార్తె తన బంధువులతో కలిసి కుట్ర పన్నింది. వాహనంతో ఢీకొట్టించి హత్య చేయించింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. మృతురాలి సోదరు
Woman Steals Jewellery | ఒక ఇంటిలోని బంగారు ఆభరణాలను ఒక మహిళ దొంగిలించింది. సీసీటీవీ ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమాని మొబైల్ ఫోన్ ద్వారా ఇది చూశాడు. ఇంటికి తిరిగి వచ్చి ఆ మహిళను నిలువరించగా బట్టలు విప్పుకుంటానని ఆమె బెద�
paramedical exam : దేశంలో నీట్, మహారాష్ట్ర టెట్ పేపర్ లీకేజీలు, రద్దు ఘటనలు మర్చిపోకముందే మరో పరీక్ష రద్దైంది. రాజస్థాన్లోని ఒక కాలేజీలో మాస్ కాపీయింగ్ జరగడంతో పారామెడికల్ డిప్లొమా పరీక్షను రద్దు చేస్తూ రాజస్థాన్
Rajasthan : రాజస్థాన్లోని జైపూర్లో పోలీసుల అత్యుత్సాహంతో యువతికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 19న జైపూర్లోని జగత్పుర ఏరియాలో జరిగింది. ఈ ఘటనపై బాధితులు రాంనగరియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశా�
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను సోమవారం జైపూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఓ యువకుడు చెంప దెబ్బ కొట్టాడు. దీప్కే మద్దతుదారులు వెంటనే అతడిపై దాడి చేశారు.
Jaipur : రాజస్థాన్ రాజధాని జైపూర్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Jaipur : రాజస్తాన్ రాజధాని జైపూర్లో అధికారులు అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ(జేడీఏ
Ambulance | అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఓ రోడ్డు ప్రమాద బాధితుడు తన కండ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోవడం జైపూర్కు చెందిన సందీప్ గుప్తాను తీవ్రంగా కలిచి వేసింది. రెండు దశాబ్దాలుగా ఆయన తన సొంత కారునే అంబులెన్స్గా �