Gurram Dayakar | జగిత్యాల జిల్లా (Jagithyal district) కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గుర్రం దయాకర్ (Gurram Dayakar).. యోగా గురించి అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ య�
వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
క్షపై చిలుకు జనాభా కలిగిన కోరుట్ల పట్టణంలో గత ఏడాది కాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పని చేయడం లేదు. టీయూ ఎఫ్ఐడీసీ నిధులు రూ. 25 లక్షలతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలం�
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.
ఎండ తీవ్రత బాగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వడదెబ్బకు గురికాకుండా తగ�
Indiramma House | సొంత ఇళ్లు లేని వారిని మొదట గుర్తించాలని, వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల అర్హత పరిశీలించేందుకు అధిక
Pink Army | కథలాపూర్, ఏప్రిల్ 20 : గులాబీ దళం బలమేంటో చూపించే సమయం ఆసన్నమైందని... బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కథలాపూర్ మండల కేంద్రం నుండి కార్యకర్తలు తరలి వెళ్లాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీన�
DHARMAPURI | వెల్గటూర్, ఏప్రిల్ 02. మండలంలోని కిషన్ రావు పేట లోని నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సీసీ కెమెరాలను ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం జగిత్యాల కలెక్టరేట్, ఆగస్టు 26: ఎంసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. జగిత్యాల టౌన్ సీఐ కిశోర్ తెలిపిన
తండ్రీకొడుకు మృతి | కరోనా మహమ్మారి ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకులు వారంరోజుల వ్యవధిలో మృతిచెందారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కట్కాపూర్లో ఈ విషాద ఘటన జరిగింది.
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.