Jagdeep Dhankhar | ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్ (Pension)కు దరఖాస్తు చేసుకున్నారు.
దేశానికి మూల స్తంభాలైన చట్టసభలు, కార్యనిర్వాహక వ్యవస్థలు ఇటీవల తరచూ వివాదాస్పదమవుతున్నాయి. ఆ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు కొందరు గతి, శ్రుతి తప్పి వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్�
BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న జరిగే ఈ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు పేర్కొంది.
ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది. నామిషన్లు గురువారం నుంచే ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు
Vice President | జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన దేశ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి (Vice President) పదవి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తాజాగా షెడ్యూల్ ప్రకటించింది.
EC | జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన దేశ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక (Vice Presidential election) ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉన్నది. ఇక బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఈ రెండు �
ప్రధాని మోదీ నియంతృత్వ ధోరణికి ధన్ఖడ్ రూపంలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందా? మోదీ సంతోషంగా లేరని బీజేపీ పెద్దలు హెచ్చరించినప్పటికీ, ‘తగ్గేదే..లే’ అన్నరీతిలో ధన్ఖడ్ ముందుకే వెళ్లారా? ఇది జీర్ణించుకోలేని
ప్రధాని మోదీతో పొసగకపోవడం వల్లే ఉప రాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ రాజీనామా చేసినట్టు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఉదంతంతో ఇది పతాక స్థాయికి చేరిందని అంటున్నాయి.