ఇప్పటికే జాక్వెలిన్కు సుఖేశ్ ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అంతే కాదు.. తనతో ఓ సూపర్హీరో సినిమా కూడా తీస్తానని Sukesh Chandrasekhar మాటిచ్చాడట.
ముంబై : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ను కూడా పోలీసులు విచారించారు. �
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
ముంబై, డిసెంబర్ 5: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఆదివారం ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు కొంతసేపు అడ్డుకున్నారు. విచారణ అనంతరం ఆమెను విడిచిపెట్టారు. రూ.200 కోట్లకు సంబంధించిన ఓ మన
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)కు సమన్లు జారీ అవడంపై కొంతకాలంగా మీడియా అటెన్షన్ పెరిగిన సంగతి తెలిసిందే.