ముంబై : బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్పై 200 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ను కూడా పోలీసులు విచారించారు. �
Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు
ముంబై, డిసెంబర్ 5: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఆదివారం ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు కొంతసేపు అడ్డుకున్నారు. విచారణ అనంతరం ఆమెను విడిచిపెట్టారు. రూ.200 కోట్లకు సంబంధించిన ఓ మన
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez)కు సమన్లు జారీ అవడంపై కొంతకాలంగా మీడియా అటెన్షన్ పెరిగిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి సృష్తిస్తున్న విలయంతో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారాయి. కొందరు పొట్టచేతిన పట్టుకొని అన్నమో రామచంద్రా అంటున్నారు. మరి కొందరి పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉంది. ఇలాంటి పర
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న రాధే..యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే సీటీమార్ రీమిక్స్ సాంగ్ విడుదలవగా..యూట్యూబ్లో వ్యూస్ పంట పండిస్తోంది.