రువాండ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ లో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి అద్భుత ప్ర దర్శన కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో కార్తీక్, సిద్దాంత్ బ�
థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
సెర్బియా వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన గంటా సాయికార్తీక్రెడ్డి, రిత్విక్ చౌదరీ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్�
న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ జి సాయి కార్తీక్ రెడ్డి తొలి ఐటీఎఫ్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ట్యునీషియా వేదికగా జరిగిన టోర్నీ పురుషుల డబుల్స్లో సాయికార్తీక్-మనీశ్ సురేశ్ కుమార్ జోడీ �