హైదరాబాద్, ఆట ప్ర తినిధి: చైనీస్ తైపీ వేదికగా జరిగిన ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ గంటా సాయికార్తీక్రెడ్డి టైటిల్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్లో కార్తీక్, హువాంగ్ సంగ్ జోడీ 6-3, 6-4 తేడాతో జపాన్ ద్వయం మసబషి, మస్సుద కొకిపై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన కార్తీక్, హువాం గ్..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగారు.