TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు ( Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది.
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుతేడాది 20 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సుతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్పై మంచి పట్టున్న ఉద్యోగులను రిక్రూట్ చ
దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో భారీ స్థాయిలో ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10-12 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.177 కోట్ల నికర లాభాన్ని గడించింది.
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవలం సంస్థ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను(జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో) రూ.6,506 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభ�
ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,257 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
మరో అంతర్జాతీయ సంస్థకు భారత సంతతి వ్యక్తి నాయకత్వం వహించబోతున్నారు. అమెరికా కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న స్నోఫ్లేక్ నూతన సీఈవోగా శ్రీధర్ రామస్వామి నియమితులయ్యారు.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధ�
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెన�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ క్యాప్జెమినీ..హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఎక్సేంజ్ను ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవలు, లైఫ్సెన్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్జ్యూమర్ గూడ్స్ సేవలను మరింత విస్తరించడానికి ఈ స�
గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.163.20 కోట్ల నికర లాభాన్ని గడించింది రాష్ట్రనికి చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.154.20 కోట్ల లాభం కంటే ఇది 5.83 శాతం అధికం.
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఐటీ సేవల సంస్థ అనలెక్ట్ ఇండియా.. హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరుల్లో ఆఫీస్లు ఉండగా.. తాజాగా భాగ్యనగరంలో తన మూడో ఆఫీస్ను ఆరంభించిం