ISRO | అంతరిక్ష రంగంలో పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్త్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నది.
ISRO |ఇంపాల్, మే 12: భారతదేశ భద్రతలో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. వ్యూహాత్మక భద్రత పర్యవేక్షణలో మొత్తం 10 ఉపగ్రహాలు 24 గంటల పాటు పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు.
PM Modi | ఇస్రో మాజీ ఛైర్మన్ (ISRO former chairman) కస్తూరీ రంగన్ (Kasturi Rangan) మృతిపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు.
ISRO Chairman | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సంస్థ చైర్మన్ వి నారాయణన్ శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అ
V Narayanan: క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వీ నారాయణన్ను ఇస్రో కొత్త చైర్మెన్గా నియమించారు. ప్రస్తుత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్థానంలో ఈనెల 14వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించనున్�
ISRO Chairman: చంద్రయాన్ ప్రాజెక్టుకు చెందిన కొత్త అప్డేట్స్ ఇచ్చారు ఇస్రో చైర్మెన్ డాక్టర్ ఎస్ సోమనాథ్. ప్రస్తుతం చంద్రయాన్ 4, 5 ప్రాజెక్టు డిజైన్లు పూర్తి అయ్యాయని, ఆ డిజైన్లకు ప్రభుత్వం నుంచి అనుమత�
సూర్యుడి గుట్టు విప్పేందుకు ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘ఆదిత్య ఎల్1’ తుది దశకు చేరుకొన్నదని, వచ్చే ఏడాది జవనరి 7న లాగ్రాంజియన్ పాయింట్(ఎల్1) కక్షలోకి చేరుకొనే అవకాశం ఉన్నదని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్�
Somanath | సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరీ దేవి ఆలయాన్ని (Sri Chengalamma Parameshwari temple) ఇస్రో చైర్మన్ (ISRO Chairman) ఎస్ సోమనాథ్ (S Somanath ) సందర్శించారు. శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న ఆయన.. అమ్మవారికి ప్రత్యేక పూ
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan 3) బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) అప్రతిహతంగా దూసుకుపోతున్నది. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈ నెల 14న చంద్రయాన్లో భాగంగా ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్ను జాబిల్లిపైకి పంపించింది.