ప్రాచీన సమాధులను తవ్వే శాస్త్రవేత్తలు నెత్తురు కక్కుకొని మరణించిన ‘మమ్మీ’ తరహా సినిమా కథలు కోకొల్లలు. నమ్మేవారు నమ్ముతారేమోగానీ ఇవేవీ శాస్త్ర పరీక్షకు నిలిచేవి కావు. తాజాగా ఓ సమాధి ఫలకంపై రాసిన హెచ్చర�
ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ పాకింది. విదేశాల నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని అధికారులు ప్రకటించార�
గాజా: నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్లో యూదుల రక్తం ఉన్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇజ్రాయిల్ సీరియస్ అయ్యింది. ఓ ఇటలీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లవ్రోవ్ వివాదాస�
న్యూఢిల్లీ: భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్.. లా రోడా అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ యువకెరటం స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీలో సత్తా చాటాడు. ఓటమెరుగక�
Syria | ఇజ్రాయెల్ మరోసారి సిరియాపై (Syria) బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత వైమానిక దాడులు చేసింది. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ (Damascus) బాంబుల మోతతో ద
Israel first female hang drum artist Liron Meyuhas | భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య బంధానికి 30 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ముంబైలో ఘనంగాసంబురాలు జరిగాయి. ఆ వేడుకల్లో అందరి కళ్లూ ఇజ్రాయెల్ వాద్యకారిణి, గాయని లిరోన్ మెయుహాస్ పైనే. ఆమ
టెల్ అవివ్: ఇజ్రాయిల్లోని టెల్ అవివ్ శివారులో కాల్పుల ఘటన జరిగింది. ఓ దుండగుడు అయిదుగుర్ని కాల్చివేశాడు. గడిచిన వారం రోజుల్లో ఇలాంటి దాడి జరగడం ఇది మూడవసారి. బినెయి బ్రాక్ ప్రాంతంలో ఈ ఘటన జ�
జెరుసలేం : ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సోమవారం కొవిడ్-19కు పాజిటివ్గా పరీక్షించారు. ఈ విషయాన్ని ఆయన మీడియా సలహాదారు తెలిపారు. బెన్నెట్ ఏప్రిల్ 3-5వ తేదీ మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమ�
చైనా, దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతున్న వేళ.. ఇజ్రాయెల్లో మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ రెండు సబ్ వేరియంట్లు బీఏ.1, బీఏ.2 కలిసి ఈ కొత్త వేరియంట్ ఏర్పడినట్టు అక్కడ�
జెరూసలేం: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. తాజాగా ఇజ్రాయెల్లో కొత్త వేరియంట్ను గుర్తించారు. బెన్ గురియన్ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహ�
పెగాసస్ స్పైవేర్తో పోలీసులు పలువురి ఫోన్ల హ్యాకింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తునకు కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
టెల్అవీవ్: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించిన అవినీతి కేసులో వివరాలు రాబట్టేందుకు పెగాసస్ను ఉపయోగించారని అక్కడి మీడియా పేర్కొంది. కేసుకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తి ఫోన్�