టు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగుతున్నది. నౌకలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని చూస్తే ఇప్పుడాప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ సముద్ర జలాలపై వాణిజ్యం తీవ్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైఖరిపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
పెండ్లయిన పదేండ్లకు పుట్టిన పండంటి కవలలను యుద్ధం బలితీసుకున్నది. ముద్దులొలికే ఆ చంటిబిడ్డల ఉసురు తీసింది. అమ్మ ఒడి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ చిన్నారులు బాంబులకు బలైపోయారు.
Gaza War: గాజా వార్లో వేలాది మంది జీవితాలు కనుమరుగయ్యాయి. కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. హమాస్ జరిపిన దాడి తర్వాత జరిగిన ప్రతిదాడిలో ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన 103 మంది ప్రాణాలుకోల
ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. తినడానికి తిండి లేని దుస్థితిలో గాజా ప్రజలు కలుపు మొక్కలనే ఆహారంగా తింటున్నారు. ఔషధ గుణాలున్న మాలో అనే మొక్కను వారు ఆహారంగా స్వీకరిస్తు�
దక్షిణ గాజా నగరం రఫాలో శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 44మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతు ల్లో డజన్కు పైగా చిన్నారులున్నారు. రఫా పట్టణంపై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమైందని, అక్కడ కిక్కిరిస�
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్లోని (Yemen) హౌతి రెబల్స్ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా మాజీ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ పేరును రిపబ్లికన్ పార్టీ మరోసారి నామినేట్ చేసింది.