అయినా కేంద్రం దుష్ప్రచారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరైన వేదిక నీరు, బొగ్గు, ఖనిజం, విద్యుత్తు పుష్కలం కాలుష్య నివారణకు దట్టమైన అడవులు లక్షన్నర ఎకరాల్లో 12 కోట్ల టన్నుల ఖనిజం 700 లక్షల కోట్ల విలువైన నిక్షేప�
రామస్వామి గుట్ట మార్గంలో వంద సమాధులకు మిగిలింది 10 మాత్రమే పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలోని రామస్వామిగుట్ట సమ
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని �
కానీ.. వారిలో ఐరన్ లోపం లేదు పట్టణ, ధనిక పిల్లల్లో ఐరన్ సమస్య వీరిలో రక్తహీనత సమస్య లేదు! దేశవ్యాప్తంగా ఎన్ఐఎన్ అధ్యయనం ఐరన్ మాత్రలు పరిష్కారం కాదు ప్రొటీన్లతోపాటు పండ్లు తీసుకోవాలి హైదరాబాద్, జూన్�
హైదరాబాద్: విటమిన్లు మన శరీరం సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరమని మనందరికి తెలుసు. ఎముకల బలహీనత, రక్తహీనత వంటివి ఏర్పడినప్పుడు డాక్టర్లు ఇటు కాల్షియం, అటు ఐరన్ మాత్రలు రాసే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది వ
స్పిరులినా. ఈ పేరు చాలా తక్కువమందికి తెలుసు. ఇంతకీ ఏంటిది అంటారా ? సముద్రపు నీటిలో పెరిగే నాచు జాతికి చెందిన మొక్క . ఇది సయానో బ్యాక్టీరియా జాతికి చెందింది. దీన్ని ఆకుపచ్చ ఆల్గే అని కూడా పిలుస్తారు. ఈ మధ్యకా�