హొర్ముజ్ జలసంధి మీదుగా యూఏఈ పతాకంతో వస్తున్న రెండు చమురు ట్యాంకర్లపై మంగళవారం క్రూయిజ్ క్షిపణులతో ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. ఆరుగురు భారతీయులు సహా 8 మంది ఈ ఘటనల్లో గాయపడ్డారు.
Iran vs US | ఇరాన్ (Iran) పై అమెరికా (USA) జరిపిన తాజా వైమానిక దాడుల (Airstrikes) కు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతం (Gulf region) లోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి (Missile), డ్రోన్ (Drone) దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రార�
Iran Attack | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొన్ని రోజులు పొడిగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన కొన్ని గంటలకే హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) �
Oil Tanker destroy | ఇరాన్ (Iran) తో అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధంతో అట్టుడుకుతున్న పర్షియన్ గల్ఫ్లో మరోసారి ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో తమ నిబంధనలు ఉల్లంఘించి ప్రవేశించిన ఓ ఆయిల్ ట్యాంకర�
Iran Israel War | పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఇంధన సంక్షోభ భయాలు నెలకొన్న వేళ యుద్ధం ప్రమాదకర మలుపు తిరిగింది. గ్యాస్ క్షేత్రాలు యుద్ధ క్షేత్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం ఇరా�
Iran Attack | అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైతం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తున్నది. శనివారం రాత్రి ఇరాన్ మరోసారి తమపై క్షిపణులు,
Oil Tanker | ఒమన్ (Oman) తీరంలో చమురు నౌక (Oil Tanker) పై ఇరాన్ దాడి చేసింది. అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయడానికి ప్రతీకారంగా ఈ దాడులకు పాల్పడుతోంది
తమ అణు కేంద్రాల మీద అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సోమవారం ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్, ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అగ్రరాజ్యం దురాక్రమ�
Iran Missiles: 180 మిస్సైళ్లతో ఇరాన్ అటాక్ చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే వాటిల్లో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు. సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే షాహబ్ 3 క్షి�
ఇజ్రాయెల్పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు.