తమ అణు కేంద్రాల మీద అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సోమవారం ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్, ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. అగ్రరాజ్యం దురాక్రమ�
Iran Missiles: 180 మిస్సైళ్లతో ఇరాన్ అటాక్ చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే వాటిల్లో బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు నిపుణులు నిర్ధారించారు. సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే షాహబ్ 3 క్షి�
ఇజ్రాయెల్పై ఈ వారంలోనే ఇరాన్ లేదా దాని అనుకూల సంస్థలు దాడికి పాల్పడవచ్చని అమెరికా పేర్కొన్నది. ఈ మేరకు వైట్హౌజ్ అధికార ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బి కీలక ప్రకటన చేశారు.