వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా సంస్కరణలు భారత క్రికెట్ అభిమానులకు షాకిచ్చాయి. ప్రస్తుతమున్న 12%, 28% స్లాబులను ఎత్తేసి వాటి స్థానంలో రెండు (5, 18 శాతం) స్లాబ్స్ను మాత్రమే ఉంచి�
GST On Sports | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వస్తు, సేవల పన్ను (GST) విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పన్నుల విధానాన్ని సరళతరం చేస్తూ ఇప్పటి వరకు ఉన్న నాలుగు శ్లాబులను కేవలం రెండు శ్లాబులకు కుదిరించ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అక్రమాలు జరిగాయంటూ విచారణ చేపటిన విజిలెన్స్ అధికారులు.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.
క్రికెట్ ప్రేమికుల అభిమానాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించడంతో వచ్చ�