వీలైనంత త్వరగా ఐపీఎల్ను పున:ప్రారంభిస్తామని ఈ లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తాం. కానీ ఇక్కడ నెలకొన్న ఉద్రిక్త ప
RTC Buses | ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం సాయంత్రం ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఉండటంతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షల
కొద్దిరోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్.. తొలిసారి ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఇంతవరకూ ఫ్రాంచైజీ క్రికెట్ (టీ20) ఆడని అం�
ఐపీఎల్ అంటేనే యువతలో మంచి క్రేజ్ ఉన్నది. ఈ రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ను ఆసక్తి వీక్షిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు బెట్టింగ్ నిర్వాహకుల�
ఐపీఎల్-17 సీజన్లో పంజాబ్ కింగ్స్కు హోంగ్రౌండ్గా ఉన్న ముల్లాన్పూర్ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణను అడ్డుకోవాలని పంజాబ్ అండ్ హర్యానా కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది.
తల మీద బ్యాక్ క్యాప్. ఒంటిమీద ఓ టీషర్ట్, 2/3 నిక్కరు. చేతిలో పెన్నూ పేపర్. పేరుకు హెడ్కోచ్ అయినా డగౌట్లో కనిపించిన దాఖలాల్లేవు. నిత్యం బౌండరీ లైన్ చుట్టూ అటూ ఇటూ ప్రదిక్షణలు చేస్తూ ఓ చోట కుదురుగా ఉండన
Rohit Sharma | టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగుల మైలురాయి దాటిన రెండో ఇండియన్ క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో మ్యాచ్ సందర్భంగా ఈ �
ఐపీఎల్ ప్రసార హక్కులు న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తి రేపుతున్న ఐపీఎల్ ప్రసార హక్కుల పోటీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తప్పుకొంది. దీంతో ఈనెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలో స్టార్,
న్యూఢిల్లీ: ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా ఆదివారం నుంచి తిర
హైదరాబాద్ : ఎస్వోటీ రాచకొండ పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను బహిర్గతపరిచారు. సంఘటనా స్థలం నుంచి రూ. 10,16,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.19,89,490 విలువ గల వివిధ బ్యాంక్ల డెబిట్ కార్డుల
హైదరాబాద్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్పై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి యోగేష్, ధర్మేంద�